గురజాల కోర్టు జడ్జి డి. షర్మిల అనారోగ్యంతో మృతి

Spread the love

పల్నాడు జిల్లా…

గురజాల కోర్టులో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న డి. షర్మిల కన్నుమూశారు.

తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ. తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

మరణ వార్త విని పలువురు ప్రముఖులు, న్యాయవాదులు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Related Posts

You cannot copy content of this page