వాలంటీర్ తో సహా వైసీపీ నేతలు టీడీపీ లో చేరిక

కావలి పట్టణ 38వ వార్డు వైకుంఠపురంకు చెందిన వాలంటీర్ అలాగే పలువురు వైసీపీ నాయకులు వైసీపీ ని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. కావలి టీడీపీ కార్యాలయంలో శనివారం 38వ వార్డు నాయకులు బెజవాడ రవీంద్ర , బెజవాడ ప్రసన్న కుమార్,…

అధికారంలోకి రాగానే ‘వాలంటీర్‌ ’ వ్యవస్థపై తొలి సంతకం: సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్ లో మరో ఐదు వారాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అధికారం కోసం జగన్ ని ఎలాగైనా ఓడించాలని కూటమి.. పేదల ప్రజల అభ్యున్నతికి పట్టం కట్టాలంటే మరోసారి ఛాన్స్ ఇవ్వమని అధికార పార్టీ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్…

వాలంటీర్ సేవలపై ఈసీ ఆంక్షలు.. స్పందించిన మాజీ మంత్రి పేర్ని నాని

ఎన్నికల కమిషన్ వాలంటీర్ల సేవలపై ఆంక్షలు విధించడం పై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. మంగళగిరిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతి నెల మొదటి రోజు వాలంటీర్లు నేరుగా అవ్వతాతలకు పెన్షన్ ఇచ్చే సౌకర్యానికి…

వాలంటీర్ వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలిచింది…. ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి

వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పురస్కారాల అందజేత -వాలంటీర్ల సేవలను ప్రశంసించిన ఎమ్మెల్యే రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించాలన్న ఉద్దేశ్యంతో అలాగే పురసేవలను స్థానికంగా తమ నివాస ప్రాంతా ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు జగన్…

పెదవేగి మండలం లో ఖాళీగా ఉన్న 9 వాలంటీర్ పోస్టులను భర్తీ చేయడానికి ఎం పి డి ఓ రాజ్ మనోజ్

ఏలూరు పెదవేగిపెదవేగి మండలం లో ఖాళీగా ఉన్న 9 వాలంటీర్ పోస్టులను భర్తీ చేయడానికి ఎం పి డి ఓ రాజ్ మనోజ్ మండల పరిషత్ కార్యాలయం లో ఇంటర్వ్యూలు నిర్వహించారు.9 వాలంటీర్ పోస్ట్ లకు ఇంటర్వ్యాలు నిర్వహిస్తే 8 మంది…

You cannot copy content of this page