మారంపూడి మల్లికార్జునరావు ని మర్యాదపూర్వం కలిసిన చింతలపూడి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు

Spread the love

ఏలూరు జిల్లా….. లింగపాలెం మండలం లింగపాలెం గ్రామంలో ఈరోజు మాజీ మండల ప్రెసిడెంట్ మారంపూడి మల్లికార్జునరావు ని మర్యాదపూర్వం కలిసిన చింతలపూడి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొమ్మజి, అనిల్, మండల ప్రధాన కార్యదర్శి చెన్ను శ్రీనివాస్ యాదవ్, తెలుగుదేశం నాయకులు గంట శ్రీనివాసరావు,, రేవంత్, మోరంపూడి శ్రీనివాసరావు, మండల వాణిజశాల్ కోశాధికారి సుబ్బారావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page