శంకర్‌పల్లి మండల బిజెపి యువ మోర్చా అధ్యక్షుడిగా హర్ష నాయక్

శంకర్‌పల్లి మండల బిజెపి యువమోర్చా అధ్యక్షుడిగా మోకిల తండాకు చెందిన హర్ష నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల పార్టీ అధ్యక్షుడు రాములు గౌడ్ చేతుల మీదుగా హర్ష నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా హర్ష మాట్లాడుతూ యువత అభివృద్ధి కోసం…

పెద్దపల్లి నియోజకవర్గం గర్రెపల్లి లో ఎమ్మెల్యే విజయ రమణారావు తో కలిసి సమ్మక్క సారక్కలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ యువ నాయకులు గడ్డం వంశీ కృష్ణ….

విద్యుదాఘాతంతో యువ రైతు మృతి

విద్యుదాఘాతంతో యువ రైతు మృతి గట్టు:-గట్టు మండలం తుమ్ముల చెరువు గ్రామానికి చెందిన మల్లికార్జున్ (22) అనే యువ రైతు గురువారం విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. తన వ్యవసాయ పొలం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.కాగ యువకుడి…

యువ పెన్సిల్‌ కళాకారుడు

మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లాకు చెందిన యువ పెన్సిల్‌ కళాకారుడు జీవన్‌ జాదవ్‌ అయోధ్యలోని బాలరాముడి విగ్రహాన్ని పెన్సిలు కొనపై అద్భుతంగా చెక్కాడు. మైక్రోస్కోపు సాయంతో 1.5 సెంటీమీటర్ల పరిమాణంలో దీన్ని రూపొందించాడు. పెన్సిల్‌ కొనలపై ఇప్పటికే ఎన్నో అద్భుత కళాఖండాలను చెక్కిన…

యువ నేత హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద కి శుభాకాంక్షలు తెలిపిన కుత్బుల్లాపూర్ ప్రజానీకం….

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద యువనేత కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ నియోజకవర్గ…

ప్లాస్టిక్ వినియోగంపై కఠిన చర్యలు తప్పవు – హెల్త్ ఆఫిసర్ యువ అన్వేష్ రెడ్డి

తిరుపతి నగరములో ప్రస్తుతం ప్లాస్టిక్ వినియోగం ఎక్కువైనదని, ప్లాస్టిక్నియంత్రణ సరిగా అమలు జరుగుటలేదని పలు పిర్యాదులను అనసరించి తిరుపతి నగరపాలక సంస్థ కమిషనరు హరిత ఐఏఎస్ ఆదేశాలమేరకు ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తున్న దుఖాణాలపై, అదేవిధంగా ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తున్న దుఖాణాలపై ఆకస్మిక…

ప్రత్యేక పూజానిర్వహించిన యువ నేస్తం ఫౌండేషన్స్ వ్యవస్థాపక అధ్యక్షులు కె.పి.విశాల్ గౌడ్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో, రంగారెడ్డి నగర్, నందానగర్, వెంకటేశ్వర నగర్, కుత్బుల్లాపూర్ గ్రామం మరియుపలు కాలనీలలో, బస్తీలలో సంక్షేమ సంఘం వారు, యూత్ అసోసియేషన్ల వారు ఏర్పాటుచేసిన వినాయక మండపాల వద్ద,వారి యొక్క ఆహ్వానం మేరకు,ముఖ్య అతిథిగా విచ్చేసి, ప్రత్యేక పూజాకార్యక్రమాలను నిర్వహించిన…

జీడిమెట్ల డివిజన్ నుండి యువ నాయకులు సిద్దార్ధ,అఖిల్ మరియు వారి మిత్ర బృందం సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది

టి‌పి‌సి‌సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి . అధ్వర్యంలో ఈరోజు జీడిమెట్ల డివిజన్ నుండి యువ నాయకులు సిద్దార్ధ,అఖిల్ మరియు వారి మిత్ర బృందం…

భరోసా ఇచ్చేనందుకు యువ తేజం

పల్నాడు జిల్లా జగన్ అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు, దగాపడ్డ యువత, మాయమాటలు నమ్మి మోసపోయిన ప్రజలకు నేనున్నా అనే భరోసా ఇచ్చేనందుకు యువ తేజం , తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు చేపట్టిన యువగళం…

ఎస్.ఎస్.సీ ఫలితాలలో 9.5 సాధించి సత్తా చాటిన అర్వపల్లి యువ నాగశ్రీ

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: పదవతరగతి (2023) పరీక్షల ఫలితాలలో ఖమ్మం నగర బురహాన్ పురం, బస్ డిపో రోడ్ ప్రాంతానికి చెందిన అర్వపల్లి నగేష్ – శ్రీలక్ష్మి దంపతుల కుమార్తె అర్వపల్లి యువ నాగశ్రీ నగరంలోని స్థానిక మాంటిసోరి…

You cannot copy content of this page