ఎస్.ఎస్.సీ ఫలితాలలో 9.5 సాధించి సత్తా చాటిన అర్వపల్లి యువ నాగశ్రీ

Spread the love

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

పదవతరగతి (2023) పరీక్షల ఫలితాలలో ఖమ్మం నగర బురహాన్ పురం, బస్ డిపో రోడ్ ప్రాంతానికి చెందిన అర్వపల్లి నగేష్ – శ్రీలక్ష్మి దంపతుల కుమార్తె అర్వపల్లి యువ నాగశ్రీ నగరంలోని స్థానిక మాంటిసోరి హైస్కూల్ నందు విద్య నభ్యశించి పదవతరగతి పరీక్షలు వ్రాసి మంచి ప్రతిభ కనబరిచింది. ఎస్ఎస్సీ బోర్డు పరీక్షలలో 9.5(A+) సాధించింది. ఈ సందర్బంగా మాంటిసోరి హైస్కూల్ ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ రావు మరియు పేరెంట్స్, మరియు బంధుమిత్రులు పలువురు యువ నాగశ్రీ ను అభినందించారు.

Related Posts

You cannot copy content of this page