తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్ తెనాలిలో అన్న క్యాంటీన్ కు అడ్డుపడడం దారుణం అడ్డంకులు సృష్టించినా టిడిపి నిర్వహించి తీరుతుంది రాష్ట్రంలో పేద ప్రజల ఆకలి తీర్చడమే లక్ష్యం టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్…

వెహికల్స్ యూనియన్ ఆధ్వర్యంలో అన్నదానం

వెహికల్స్ యూనియన్ ఆధ్వర్యంలో అన్నదానం సాక్షిత : తిరుపతి నగర పాలక సంస్థ పరిధిలోని రైల్వే స్టేషన్ సమీపంలో వెహికల్ యూనియన్ నాయకులు గణేష్ విగ్రహాన్ని పూజలు నిర్వహించి, అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.నగర మేయర్ డాక్టర్ శిరీష పాల్గొని వినాయక విగ్రహానికి…

ఉప్పరపాలెం గ్రామం నందు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం

సాక్షిత : వినుకొండ నియోజకవర్గంలోని వినుకొండ మండలం ఉప్పరపాలెం గ్రామం నందు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు . ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి వద్దకు స్వయంగా వెళ్లి మన రాష్ట్ర…

గడ్డమణుగులో అభివృద్ధి, సంక్షేమానికి రూ.14.05 కోట్లు

డ్డమణుగులో అభివృద్ధి, సంక్షేమానికి రూ.14.05 కోట్లు అభివృద్ధికి రూ.2.37 కోట్లు, సంక్షేమానికి రూ.11.68 కోట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు వెల్లడి సాక్షిత : జి.కొండూరు మండలం గడ్డమణుగు గ్రామంలో అభివృద్ధి, సంక్షేమం కోసం గడచిన మూడేళ్ళలో రూ.14,05,54,598లు మంజూరు…

వంగవీటి మోహనరంగా విగ్రహ నిర్మాణానికి మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ శంకుస్థాపన

సాక్షిత : మైలవరం పట్టణ కాపు సంఘం ఆధ్వర్యంలో మైలవరంలో పశువుల ఆసుపత్రి ఎదురుగా నిర్మించనున్న దివంగత నేత వంగవీటి మోహనరంగా విగ్రహ నిర్మాణానికి మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వంగవీటి మోహనరంగా…

మరణం లేని మహా నాయకుడు.. పేదవాడి గుండెల్లో కొలువైన దేవుడు వైఎస్సార్

మరణం లేని మహా నాయకుడు.. పేదవాడి గుండెల్లో కొలువైన దేవుడు వైఎస్సార్: ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరణం లేని మహా నేత.. పేదవాడి గుండెల్లో కొలువైన దేవుడు వైఎస్సార్ గారని నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కొనియాడారు. దివంగత…

టీడీపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతున్న ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో జరుగుతున్న టీడీపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతున్న ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్ టిడిపి సాయి సమావేశంలో శిష్ట్లా లోహిత్, వెనుక వరుసలో నారా లోకేష్ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం…

నారా లోకేష్ కు గన్నవరం ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలుకుతున్న ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్

మంగళగిరిలో జరిగే టీడీపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశాలకు వెళ్ళేందుకు వచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు గన్నవరం ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలుకుతున్న ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్ కార్యకర్తల సంక్షేమంపై…

కమ్యూనిటీ హాలు నిర్మాణానికి శంకుస్థాపన

జి.కొండూరు మండలంలోని కందులపాడు గ్రామంలో రూ.25 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాదు మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు…

తుడా సర్కిల్ వద్ద వైయస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి, అన్నదాన కార్యక్రమం

దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ YS రాజశేఖర్ రెడ్డి వర్దంతి సందర్భంగా తుడా సర్కిల్ వద్ద వైయస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి, అన్నదాన కార్యక్రమంలో శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి , మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE