తుడా సర్కిల్ వద్ద వైయస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి, అన్నదాన కార్యక్రమం

Spread the love

దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ YS రాజశేఖర్ రెడ్డి వర్దంతి సందర్భంగా తుడా సర్కిల్ వద్ద వైయస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి, అన్నదాన కార్యక్రమంలో శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి , మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి , ముద్ర నారాయణ , వైస్సార్సీపీ నగర అధ్యక్షులు పాలగిరి ప్రతాప్ రెడ్డి , సీనియర్ నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి , కార్పొరేటర్లు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

Related Posts

You cannot copy content of this page