వెహికల్స్ యూనియన్ ఆధ్వర్యంలో అన్నదానం

Spread the love

వెహికల్స్ యూనియన్ ఆధ్వర్యంలో అన్నదానం

సాక్షిత : తిరుపతి నగర పాలక సంస్థ పరిధిలోని రైల్వే స్టేషన్ సమీపంలో వెహికల్ యూనియన్ నాయకులు గణేష్ విగ్రహాన్ని పూజలు నిర్వహించి, అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.
నగర మేయర్ డాక్టర్ శిరీష పాల్గొని వినాయక విగ్రహానికి పూజలు నిర్వహించి అనంతరం మేయర్ చేతుల సుమారు వెయ్యి మందికి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఉప మేయర్ ముద్ర నారాయణ , కార్పొరేటర్ నరసింహాచారి, వైఎస్ఆర్సిపి నాయకులు తులసి యాదవ్, సునీల్ చక్రవర్తి, యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page