కొత్త ఈవీ ప్రమోషన్ స్కీమ్ ప్రకటించిన కేంద్రం.. ఏప్రిల్ నుంచి అమల్లోకి.. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఆధునిక కాలానికి అనుగుణంగా అనేక ఫీచర్లు, ప్రత్యేకతలతో వీటిని వివిధ కంపెనీలు ప్రతిష్టాత్మంగా తయారు చేస్తున్నాయి. పెట్రోలు వాహనాల మాదిరిగానే…
హైదరాబాద్ ▫️600 వాహనాలతో కూడిన భారీ కాన్వాయ్లో కేసీఆర్ మహారాష్ట్రకు బయలుదేరారు ▫️భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)ని విస్తరించాలని చూస్తున్న పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ సోమవారం భారీ కాన్వాయ్లో మహారాష్ట్ర పర్యటనకు బయలుదేరారు. ▫️రాష్ట్ర మంత్రులు, ఎంపీలు,…
వెహికల్స్ యూనియన్ ఆధ్వర్యంలో అన్నదానం సాక్షిత : తిరుపతి నగర పాలక సంస్థ పరిధిలోని రైల్వే స్టేషన్ సమీపంలో వెహికల్ యూనియన్ నాయకులు గణేష్ విగ్రహాన్ని పూజలు నిర్వహించి, అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.నగర మేయర్ డాక్టర్ శిరీష పాల్గొని వినాయక విగ్రహానికి…