Live టీడీపీ అధినేత చంద్రబాబు గారి సమక్షం లో పార్టీ లో చేరిన నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు, కార్యకర్తలు
Live టీడీపీ అధినేత చంద్రబాబు గారి సమక్షం లో పార్టీ లో చేరిన నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు, కార్యకర్తలు.
పల్నాడు జిల్లా వినుకొండ వైసీపీ ప్రభుత్వానికి మరో చెంపపెట్టు అసెంబ్లీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో శాసనసభ్యుల కోటాలో జరిగిన ఎన్నికలలో అనూహ విజయం సాధించిన పంచుమర్తి అనురాధ గారికి అభినందనలు తెలియజేస్తూ వినుకొండ పట్టణములో 9 వార్డు లాయర్ స్ట్రీట్ లో…
అసెంబ్లీలో టీడీపీ దళిత ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి పై వైసీపీ ఎమ్మెల్యేల దాడిని నిరసిస్తూ నిరసన
సాక్షిత : *ప్రకాశం జిల్లా కంభంఅసెంబ్లీలో టీడీపీ దళిత ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి పై వైసీపీ ఎమ్మెల్యేల దాడిని నిరసిస్తూ నిరసన తెలిపిన కంభం టీడీపీ నాయకులు. ప్రకాశంజిల్లా కంభం పట్టణంలోని కందులాపురం సెంటర్ నందు గిద్దలూరు టీడీపీ…
యర్రగొండపాలెం అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలపై దాడిని ఖండిస్తున్నాం.అసెంబ్లీ చరిత్రలో ఈరోజు చీకటి రోజు.అసెంబ్లీ చరిత్రలో సభలో ఎమ్మెల్యేలపై దాడి ఎప్పుడు లేదు.దళిత శాసన సభ్యుడు స్వామి పై దాడి దుర్మార్గం.శాసనసభ గౌరవాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు మంటగలిపారు. అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ నేతలపై…
టీడీపీ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే ఒకరి పై ఒకరు పరస్పర దాడి…. ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ నెలకొంది. జీవో నెం.1పైచర్చించాలని టీడీపీ నేతలు పట్టుబట్టగా.. టీడీపీనేతల తీరుపై వైసీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం…
ప్రశాంతమైన పల్నాడు పల్లెల్లో వైసీపీ నాయకులు పులివెందుల సంస్కృతిని అమలు చేస్తున్నారు పల్నాడు జిల్లాలో వరుస దాడులతో వైసీపీ గుండాలు రెచ్చిపోతుంటే పోలీసులు నిద్రపోతున్నారా? నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు పల్నాడులో వైసీపీ గూండాలు సృష్టిస్తున్న విధ్వంసం…
తిరుచానూరు లో ఉద్రిక్తత.. వైసీపీ వర్సెస్ టీడీపీ. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తిరుచానూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. నారా లోకేష్ బస చేస్తున్న టెంట్లో సైట్ వద్ద నోటికి తెల్ల రిబ్లన్ కట్టుకుని…
Announcement of candidates on behalf of YCP in the election of members of the Legislative Council శాసనమండలి సభ్యుల ఎన్నికల్లో వైసీపీ తరపున అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో శాసనసభ్యుల కోటా నుండి కైకలూరు మాజీ శాసనసభ్యులు…
Live YCP government is removing the pinchans of the poor చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నగరి మునిసిపల్ పరిధిలో ఉన్నపేద ప్రజల పించన్లు తొలగించి వారి మృతికి వైసీపీ ప్రభుత్వం కారణమవుతోంది..పింఛను తొలగించి నగరి ఏకాంబర కుప్పం…
Telugu Desam Party Incharge of Nagari Constituency who expressed anger against YCP Government చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నగరిలోపేదల పింఛన్లు తొలగించడం పై వైసీపీ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసిన నగరి నియోజకవర్గ తెలుగుదేశం…