టీడీపీ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే ఒకరి పై ఒకరు పరస్పర దాడి….

Spread the love

టీడీపీ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే ఒకరి పై ఒకరు పరస్పర దాడి….

ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ నెలకొంది.

జీవో నెం.1పైచర్చించాలని టీడీపీ నేతలు పట్టుబట్టగా.. టీడీపీనేతల తీరుపై వైసీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు

ఇదే సమయంలో టీడీపీఎమ్మెల్యే డోల బాలవీరాంజనేయస్వామి, వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు పరస్పరం దాడి చేసుకున్నట్లు తెలుస్తోంది

గందరగోళ పరిస్థితుల్లో సభను స్పీకర్వాయిదా వేశారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page