వైసీపీ నేతకు పరామర్శ

పరామర్శించిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు మైలవరం మండలం తోలుకోడు సొసైటీ చైర్ పర్సన్ చెలికాని వరదా వేణుగోపాలరావు ఇటీవల అనారోగ్యానికి గురై మంగళగిరిలోని ఎన్.ఆర్.ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన్ని స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆసుపత్రిలో పరామర్శించారు. ఆయన…

జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ ని కలిసిన దోర్నాల వైసీపీ నాయకులు

ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ మరియు దర్శి మాజీ శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ని దోర్నాల లో స్థానిక AP టూరిజం రిసార్ట్స్ నందు వైఎస్ఆర్సిపి మండల కన్వనర్ ఘంట వెంకట రమణ రెడ్డి వైఎస్సార్సీపీ నాయకులు…

వైసీపీ నేత భాస్కరరావు కి ఘననివాళులు

జి.కొండూరు మండలంలోని కవులూరు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు కనికెళ్ల భాస్కరరావు ఇటీవల మృతిచెందారు. నేడు కవులూరులో ఆయన నివాసంలో సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ , భాస్కరరావు చిత్రపటానికి…

బిజెపికి షాడో పార్టీలుగా పనిచేస్తున్న వైసీపీ, టీడీపీ, జనసేన.

తాడేపల్లిలో సిపిఎం – సిపిఐ ప్రచార భేరి ప్రారంభ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు. రాష్ట్రలో ఉన్న వైసీపీ, టీడీపీ, జనసేన, బిజెపికి షాడో పార్టీలుగా పనిచేస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు అన్నారు. తాడేపల్లి పట్టణంలోని నులకపేట…

బాపట్ల జిల్లా వైసీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు చల్లా రామయ్య విలేఖరులతో సమావేశం

బాపట్ల లోని జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర వున్న పార్క్ వద్ద బాపట్ల జిల్లా వైసీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు చల్లా రామయ్య విలేఖరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చల్లా రామయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో మెరుపుతీగలాగా రాజకీయాలు నడుపుతున్న బీజేపీ,చంద్రబాబు…

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కేవలం మద్యంలోనే 41వేళ కోట్లు దోచేశారు :- జీవి ఆంజనేయుల

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కేవలం మద్యంలోనే 41వేళ కోట్లు దోచేశారు :- జీవి ఆంజనేయుల పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జివి. ఆంజనేయులు గురువారం విలేకరుల సమావేశాం నిర్వహించారు. ఈ సందర్భంగా…

నవరత్నాల పేరుతో నవ మోసలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం – గాలి భాను ప్రకాష్

తిరుపతి జిల్లా,పుత్తూరు… నవరత్నాల పేరుతో నవ మోసలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం – గాలి భాను ప్రకాష్… వైసీపీ ప్రభుత్వంలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి నగరి నియోజకవర్గం పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని,గేటు పుత్తూరు 10 వ వార్డు లో కార్యక్రమాన్ని…

వైసీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు.. చంద్రబాబు నాయుడు సంచలన కామెంట్స్

వైసీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు.. చంద్రబాబు నాయుడు సంచలన కామెంట్స్ ఎలక్షన్లు ఎప్పుడు వచ్చిన తాము సిద్ధమేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ ను ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.. అయితే వైసీపీ…

వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన నూకసాని

పత్రికా ప్రకటన ◆తిరుమల పవిత్రను బ్రష్టు పట్టిస్తున్న వైసీపీ ప్రభుత్వం◆రాష్ట్రాన్ని గంజాయాంధ్రప్రదేశ్ గా మార్చారు.◆మద్యపాన నిషేధం, జాబ్ కేలండర్, సి పి ఎస్ రద్దు, పెన్షన్ లపై మడమ తిప్పిన జగన్.◆అవినీతి లో ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టారు.◆ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలైనా…

కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్ దేశ్. యుగంధర్ కౌన్సిలర్ పై వైసీపీ కౌన్సిలర్లు దాడి

గుంటూరు జిల్లా, తెనాలి కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్ దేశ్. యుగంధర్ కౌన్సిలర్ పై వైసీపీ కౌన్సిలర్లు దాడి నవరత్నాల పథకంలో భాగంగా గడప గడప పనుల్లో సింగిల్ టెండర్ ఆమోదం అంశంపై తెదేపా సభ్యుడు అభ్యంతరం తెలపగా వైసీపీ కౌన్సిలర్లు…

You cannot copy content of this page