వైసీపీ నేతకు పరామర్శ

Spread the love

పరామర్శించిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు

మైలవరం మండలం తోలుకోడు సొసైటీ చైర్ పర్సన్ చెలికాని వరదా వేణుగోపాలరావు ఇటీవల అనారోగ్యానికి గురై మంగళగిరిలోని ఎన్.ఆర్.ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన్ని స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆసుపత్రిలో పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Related Posts

You cannot copy content of this page