కృష్ణా జిల్లా మచిలీపట్నం ఖజానా కార్యాలయంలో 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టు పడిన జూనియర్ అసిస్టెంట్ ప్రసాద్
ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో 90 శాతంతో కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచింది. 17,425 మందికి 15,688 మంది పాసయ్యారు. ఎన్టీఆర్ జిల్లా 87 శాతంతో 3వ స్థానంలో నిలిచింది. 34,156 మందికి 29,707 మంది పాసయ్యారు. ఫస్ట్…
ఎన్నికల ఉన్నందన స్టేట్మెంట్ సమర్పించడానికి సమయం కావాలన్న ఏపీ. ఏపీ వాదనపై అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణపెండింగ్ కేసులకు ఎన్నికల కోడ్ అడ్డంకి కాదన్న తెలంగాణ. కావాలనే ఏపీ కాలయాపన చేస్తుందన్న తెలంగాణస్టేట్మెంట్ సమర్పించడానికి జూన్ వరకూ సమయం ఇవ్వాలన్నఏపీ వాదనను…
మక్తల్ నియోజకవర్గం లోని రాష్ట్ర సరిహద్దుల్లో కృష్ణ నదిపై ఉన్న రోడ్డు బ్రిడ్జి జాతీయ రహదారి 167 పై మార్చి 2వ తెల్లవారుజామున 4 గంటల నుంచి వాహనాల రాకపోకలు కొనసాగుతాయని రాయచూర్, మక్తల్ పోలీసులు తెలిపారు.కృష్ణా నదిపై ఉన్న రోడ్డు…
తాగు, సాగునీటి కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కుప్పం ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ… కరువు తాండవమాడిన కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను తరలిస్తానన్న మాట నిలబెట్టుకుంటూ… కుప్పం నియోజవర్గంలోని 110 మైనర్ ఇరిగేషన్ చెరువుల ద్వారా 6,300 ఎకరాల ఆయుకట్టుకు సాగునీరు,…
కృష్ణా రెడ్డి మరియు వారి సన్నిహితులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి . సాక్షిత : ఈ సమావేశంలో మాట్లాడుతూ తిరుపతి అభివృద్ధిని గమనించండి, మెట్రో నగరాలతో పోటీపడేలా మాస్టర్ ప్లాన్…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన రంగారెడ్డి జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి..
కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ నినాదంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నల్గొండ వేదికగా బహిరంగ సభలో పాల్గొననున్నారు. సాగునీటి ప్రాజెక్టుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా నదీ యజమాన్య బోర్డుకు అప్పగించడాన్ని నిరసిస్తూ సభ నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది. ఎన్నికల ఫలితాల…
హైదరాబాద్: కృష్ణా ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ సందర్భంగా భారాస ఎమ్మెల్యే హరీశ్రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ (పీపీటీ) ఇచ్చిన తర్వాత హరీశ్రావుకు స్పీకర్ ప్రసాద్కుమార్…
ప్రాజెక్టుల నిర్వహణకు చేపట్టాల్సిన పనుల కోసం బోర్డు అనుమతి తీసుకోవాలి అనుమతి ఉంటేనే శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యాంలపైకి ఇంజినీర్లు, అధికారులు వెళ్లాలి బోర్డు నిర్వహణకు 2 రాష్ట్రాలు నిధులు విడుదల చేయాలి ఈ ప్రాజెక్టుల కింద 15 అవుట్ లెట్లను నెల…