హైదరాబాద్: కృష్ణా ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ సందర్భంగా భారాస ఎమ్మెల్యే హరీశ్రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ (పీపీటీ) ఇచ్చిన తర్వాత హరీశ్రావుకు స్పీకర్ ప్రసాద్కుమార్…
ప్రాజెక్టుల నిర్వహణకు చేపట్టాల్సిన పనుల కోసం బోర్డు అనుమతి తీసుకోవాలి అనుమతి ఉంటేనే శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యాంలపైకి ఇంజినీర్లు, అధికారులు వెళ్లాలి బోర్డు నిర్వహణకు 2 రాష్ట్రాలు నిధులు విడుదల చేయాలి ఈ ప్రాజెక్టుల కింద 15 అవుట్ లెట్లను నెల…
అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గోల్నాక డివిజన్ లోని కృష్ణా నగర్ పార్కు సుందరీకరణ మరియు అభివృద్ధి పనులకు కార్పొరేటర్ శ్రీమతి దూసరి లావణ్యశ్రీనివాస్ గౌడ్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్కులో ప్రజలకు…
తేదీ 15-05-2023 న విజయవాడ ఎస్టీయూ భవన్ లో అనంతపురం జిల్లా KGBV ఉపాధ్యాయులతో వారి సమస్యలు, పరస్పర/సాధారణ బదిలీలు, తదితర అంశాలపై చర్చిస్తున్న STUAP రాష్ట్ర నాయకత్వం – పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్.తిమ్మన్న మరియు STU నెల్లూరు…
విజయవాడలో గురునానక్ కాలనీలో ఎన్ఎసి కళ్యాణ మండపం పక్కన ఆరు సంవత్సరాల బాలుడు ఆడుకుంటూ డ్రైనేజీ కాలువలో పడిపోయాడు. బాలుడు కోసం డ్రైనేజీ లోకి దిగిన పోలీసులు.గంట పాటు వెతికినా దొరకని ఆచూకీ.రెండు రోజుల నుండీ కురుస్తున్న వర్షాలకు కాలువలోకి భారీగా…
ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్ లను జాతీయ స్థాయి పోటీలకు ఆహ్వానించిన నిర్వాహకులు….* సాక్షితగుడివాడ : -కళలకు పుట్టినిల్లు అయిన గుడివాడలో, కళాకారులను ప్రోత్సహించే కార్యక్రమాలు జరగడం హర్షణయం – ఎమ్మెల్యే వంశీ మోహన్…-నేటి తరాలకు సాంప్రదాయ కళల…
పరామర్శించిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు మైలవరం మండలం తోలుకోడు సొసైటీ చైర్ పర్సన్ చెలికాని వరదా వేణుగోపాలరావు ఇటీవల అనారోగ్యానికి గురై మంగళగిరిలోని ఎన్.ఆర్.ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన్ని స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆసుపత్రిలో పరామర్శించారు. ఆయన…
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కోడూరు మండలం వి. కొత్తపాలెం గ్రామ సచివాలయం పరిధిలో గడపగడపకు తిరుగుతూ ఏవైనా సమస్యలు ఉంటే అడిగి మరీ తెలుసుకొని తక్షణమే అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తున్నారు.ఈ మూడేళ్లలో ప్రజలకి అందించిన సంక్షేమాన్ని వివరిస్తున్నారు……
మూడు రోజులు షూటింగ్ చేస్తే, నాలుగు రోజులు హాస్పటల్లో పడుకునే రజినీకాంత్ తెలుగు ప్రజలకు ఏం చెప్తాడు….-వైస్రాయ్ హోటల్ లో చంద్రబాబుకు మద్దతు తెలిపిన రజనీకాంత్, సిగ్గు లేకుండా ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొన్నాడు….-పవన్ కళ్యాణ్ ను బ్లాక్ మెయిల్ చేసేందుకే…
కృష్ణా :గన్నవరం లో ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్నందు ఏర్పాటుచేసిన పేరెంట్స్ కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పోగ్రస్ కార్డ్స్ అందజేసినజిల్లా కలెక్టర్ పి రాజాబాబుఅనంతరం హై స్కూల్ లో వంటశాల వద్ద విద్యార్థుల కోసం చేసిన భోజన పదార్థాలను…