కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్ దేశ్. యుగంధర్ కౌన్సిలర్ పై వైసీపీ కౌన్సిలర్లు దాడి

Spread the love

గుంటూరు జిల్లా, తెనాలి

కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్ దేశ్. యుగంధర్ కౌన్సిలర్ పై వైసీపీ కౌన్సిలర్లు దాడి

నవరత్నాల పథకంలో భాగంగా గడప గడప పనుల్లో సింగిల్ టెండర్ ఆమోదం అంశంపై తెదేపా సభ్యుడు అభ్యంతరం తెలపగా వైసీపీ కౌన్సిలర్లు మాట్లాడకుండా కూర్చోమని ఎదురుదాడికి దిగారు తెదేపా సభ్యుడు తనకు మాట్లాడే అవకాశం లేదా మీరు కూర్చోండని బదులిచ్చారు దానితో వైసీపీ 33వార్డ్ కౌన్సిలర్ ఎగబడి తీవ్రంగా దాడి చేశారు కౌన్సిలర్లు అందరు అడ్డుకున్న ఆగకుండా వెంటపడి పదేపదే దాడి చేశారు అనంతరం దాడికి నిరసనగా పోడియం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు

తమకు న్యాయం జరిగేవరకు బైఠాయించి నిరసన చేస్తామన్న కౌన్సిలర్లు

దాడి అనంతరం కౌన్సిల్ సమావేశం నుంచి వెళ్లిపోయిన వైసీపీ కౌన్సిలర్లు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page