3 కోట్ల 66 లక్షల తో ప్రిండిప్రోలు గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కందాళ.

సాక్షిత : తిరుమలాయపాలేం మండలం ప్రిండిప్రోలు గ్రామంలో 2 కోట్లతో నిర్మిస్తున్న ప్రిండిప్రోలు-మన్నేగూడెం వయా చిలక్కోయలపాడు రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన *రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ,స్థానిక ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ,ఎంపీలు…

బోయిన్పల్లిలోని 1కోటి 38 లక్షల రూపాయలతో వివిధ కాలనీలో సిసి రోడ్ల కొరకు శంకుస్థాపన

సాక్షిత : కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తో కలిసి బోయిన్పల్లిలోని 1కోటి 38 లక్షల రూపాయలతో వివిధ కాలనీలో సిసి రోడ్ల కొరకు శంకుస్థాపన నిర్వహించారు ..ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ…

మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల విద్యార్థులు వివిధ క్రీడల్లో ప్రతిభ చాటారు

నంద్యాల జిల్లా మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల విద్యార్థులు వివిధ క్రీడల్లో ప్రతిభ చాటారు శ్రీశైలం మండలం సాక్షిత న్యూస్ సెప్టెంబర్:15: సున్నిపెంట గ్రామంలో వున్న మహాత్మ జ్యోతిరావు పూలేగురుకుల పాఠశాల నందు జరిగిన మండల స్థాయి స్కూల్ గేమ్స్…

ప్రతీ ఇంటికీ వివిధ సంక్షేమ పధకాలను చేర్చిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వానికే

ప్రతీ ఇంటికీ వివిధ సంక్షేమ పధకాలను చేర్చిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వానికే దక్కిందని, వెనుక బడిన కులాలకు ప్రయోజనం కలిగించే కార్యక్రమాలకు ప్రాముఖ్యతను కల్పిస్తున్నామని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన బీ సీ కులాల…

BRS లో చేరిన పలువురు వివిధ పార్టీలకి చెందిన నాయకులు

పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల గ్రామానికి చెందిన వివిధ పార్టీలకి చెందిన నాయకులు భారీ సంఖ్యలో గూలాబీ గూటిలో చేరారు,వీరిలో చుక్క చంద్రయ్య,లింగయ్య,కొత్తూరి రాజయ్య,కల్వల ఓదెలు, కొత్తూరి శ్రీనివాస్, జంగం శ్రీనివాస్, కల్వల స్వామి, ముదురు కోళ్ల…

132 డివిజన్ (జీడిమెట్ల ) అయోధ్య నగర్ కు చెందిన వివిధ పార్టీలో నుండి 2౦౦ మంది మహిళలు కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

|| 132 డివిజన్ (జీడిమెట్ల ) అయోధ్య నగర్ కు చెందిన వివిధ పార్టీలో నుండి 2౦౦ మంది మహిళలు కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు|| సాక్షిత ::కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 డివిజన్ (జీడిమెట్ల) అయోధ్యానగర్కి చెందిన 2౦౦మంది మహిళలు కేంద్ర…

సికింద్రాబాద్ లో వివిధ అభివృద్ధి పనులకు పుష్కలంగా నిధులు

సాక్షితసికింద్రాబాద్ : సికింద్రాబాద్ లో వివిధ అభివృద్ధి పనులకు పుష్కలంగా నిధులు సాధిస్తున్నామని, ఆయా పనుల్లో జాప్యం జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించాలని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. రానున్న వర్షా కాలంలో ప్రజలకు ఇబ్బంది కలుగకుండా…

వివిధ సేవ కార్య క్రమాలు ద్వాక్రలోన్లు టైంకు కట్టిన గ్రూపులకు అవార్డులు

తాండూర్ పట్టణం ప్రగతి నివేదిక పురపాలక సంఘం, వివిధ సేవ కార్య క్రమాలు ద్వాక్రలోన్లు టైంకు కట్టిన గ్రూపులకు అవార్డులు తెలంగాణ ఉద్యమ కారుల కు సన్మామానం చేయిoచినమున్సిపల్ అధికారులు సాక్షితవికారాబాద్ జిల్లా తాండూర్ : తాండూర్ పట్టణ ప్రగతి నివేదిక,పురపాలక…

128 డివిజన్ (చింతల్) వివేకానంద నగర్ కు చెందిన వివిధ పార్టీలో నుండి కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 128 డివిజన్ (చింతల్ ) వివేకానంద నగర్ చెందిన పండరి,కే.రాముల తామ మిత్ర బృందంతో రాజు ,గ్యానప్రకాష్ ,బాలకృష్ణ ,కుమార్ ,సుజాత సుమలత జానకి కేంద్ర రాష్ట్ర వైఫల్యాల పై నిరంతరం పోరాటం చేస్తున్న టీపీసీసీ…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు.…

You cannot copy content of this page