132 డివిజన్ (జీడిమెట్ల ) అయోధ్య నగర్ కు చెందిన వివిధ పార్టీలో నుండి 2౦౦ మంది మహిళలు కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

Spread the love

|| 132 డివిజన్ (జీడిమెట్ల ) అయోధ్య నగర్ కు చెందిన వివిధ పార్టీలో నుండి 2౦౦ మంది మహిళలు కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు||

సాక్షిత ::కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 డివిజన్ (జీడిమెట్ల) అయోధ్యానగర్కి చెందిన 2౦౦మంది మహిళలు కేంద్ర రాష్ట్ర వైఫల్యాల పై నిరంతరం పోరాటం చేస్తున్న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఆకర్షితులై చంద్రకళ ,భాగ్యలక్ష్మి ,స్వప్న ,ఉమా వెంకటమ్మ ,సత్యమ్మ వారి మిత్రబృందంతో డివిజన్ కాంగ్రెస్ నాయకులు నాగ ,భవాని ఆధ్వర్యంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ ప్రతినిధి కోలన్ హన్మంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు.ఈ కార్యక్రమంలో కొలన్ హన్మంత్ రెడ్డి మట్లడుతు కాంగ్రెస్ ప్రభత్వం వచ్చాక ఇందిరమ్మ ఇంటికి ఐదు లక్షల సాయం ,అడ బిడ్డలకు 5౦౦ లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పారు . రానున్న అసెంబ్లీ ఎన్నికలల్లో కుత్బుల్లాపూర్ లో కాంగ్రెస్ పార్టీ జెండ ఎగర వేయడం కాయం అని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు శ్రవణ్ కుమార్ ముదిరాజ్ ,బేకు శ్రీనివాస్ ,నర్సింగ్ ,కిరణ్ ,పాషా ,శివ ,మోహన్ ,మరియు మహిళ కాంగ్రెస్ నాయకులు విజయలక్ష్మి ,రేవతి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page