3 కోట్ల 66 లక్షల తో ప్రిండిప్రోలు గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కందాళ.

Spread the love

సాక్షిత : తిరుమలాయపాలేం మండలం ప్రిండిప్రోలు గ్రామంలో 2 కోట్లతో నిర్మిస్తున్న ప్రిండిప్రోలు-మన్నేగూడెం వయా చిలక్కోయలపాడు రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన *రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ,స్థానిక ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ,ఎంపీలు నామా నాగేశ్వరరావు ,వద్ధిరాజు రవిచంద్ర ,ఎమ్మెల్సీ తాత మధుసూదన్ *

1 కోటి 50 లక్షలతో నూతనంగా నిర్మించిన 33/11 KV విద్యుత్ సబ్ స్టేషన్ మరియు 16 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు.

స్వాతంత్య్ర సమరయోధుడు,తెలంగాణ ఉద్యమ నేత,బడుగు బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత * కొండా లక్ష్మణ్ బాపూజీ* జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘనంగా నివాళులు అర్పించారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page