మూడవ రోజుకు చేరిన రైతుల ఛలో ఢిల్లీ నిరసన కార్యక్రమం.. రైతులతో చర్చలు జరిపేందుకు పిలుపునిచ్చిన కేంద్ర ప్రభుత్వం.. చండీగఢ్లో సాయంత్రం ఐదు గంటలకు రైతు సంఘాల నేతలతో కేంద్రం చర్చలు.. చలో ఢిల్లీకి పిలుపునిచ్చిన రైతులపై పంజాబ్ లో ఎస్ఎల్ఆర్…
వెలగపూడిలో జరుగుతున్న అమరావతి రైతుల ఉద్యమానికి సంఘీభావం తెలిపిన టిడిపి నేత కేసినేని చిన్ని కేశినేని చిన్ని కామెంట్స్ 1500 రోజులుగా జరుగుతున్న అమరావతి రైతుల ఉద్యమానికి మా మద్దతు ఉంటుంది. మూడు నెలల్లో సీఎం జగన్ ఇంటికే పరిమితమవుతాడు వైసీపీలో…
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ నియోజవర్గం లో ఐదు మండలాల ఉపాధి హామీ ఆర్టికల్స్ బత్తాయి నిమ్మ మామిడి తైవాన్ జామ మొక్కలు వేసుకున్నటువంటి రైతుల కు రావలసినటువంటి డబ్బులైతేనేమి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులైతేనేమి మొక్కలు నాటుకున్నటువంటి…
రైతుల వలసల నివారణకు దోహదపడుతున్న వైయస్సార్ యంత్ర పథకం రైతుల వలసలు తగ్గించి, వారి ఆదాయం పెంచుకోవాలన్నదే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఎం.నవీన్ అన్నారు.శ్రీకాకుళం అంబేద్కర్ ఆడిటోరియంలో జిల్లాస్థాయి వైయస్సార్ యంత్ర సేవా పథకం ప్రారంభోత్సవ…
పత్తి రైతుల సమస్యలు పరిష్కరించాలి : ఎంపీ నామ ఖమ్మం పత్తి రైతుల సమస్య పరిష్కారానికి జీఎస్టీ చైర్మన్ హామీ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో నామ నాగేశ్వరరావు సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: జీఎస్టీ చెల్లింపులకు సంబంధించి ఖమ్మం పత్తి…
జోరు వానను సైతం లెక్కచేయకుండా రైతుల కష్టాలు తెలుసుకుంటున్న చంద్రబాబుఉమ్మడి తూర్పు పశ్చిమగోదావరి జిల్లాలో పంట నష్టాన్ని అధినేత చంద్రబాబుకు వివరిస్తున్న జ్యోతుల నెహ్రూ సాక్షిత : ఉమ్మడి గోదావరి జిల్లాలు మే 4/ఉమ్మడి తూర్పు పశ్చిమగోదావరి జిల్లాలో అకాల వర్షాలతో…
ఉత్తరాంధ్ర రైతుల ధాన్యం కొనుగోలు చేయాలి .. ఉత్తరాంధ్రలోని అన్నదాతల అగచాట్లు ను ప్రభుత్వం విని అధికారులు వెంటనే స్పందించిరైతుల వద్దనున్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఏపీ టిడిపి అధ్యక్షులు శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చం నాయుడు డిమాండ్…
For Farmers Producer Organizations to be started in Anantapur సాక్షిత : అనంతపురంలో ప్రారంభం కానున్న రైతుల ఉత్పత్తి దారుల సంస్థలకు అందించే శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్…
Farmers’ Maha Dharna in Suryapet District Center భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్&మంత్రి కేటిఆర్ ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో రైతుల మహా ధర్నా… తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధి హామీ పనులుపైన కేంద్రం బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న…
Interfering with the lives of farmers in the name of Dharani Portal ధరణి పోర్టల్ పేరుతో రైతుల జీవితాలతో చెలగాటం షాద్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ “వీర్లపల్లి శంకర్” ధరణి పోర్టల్ను వెంటనే రద్దు…