రైతుల వలసల నివారణకు దోహదపడుతున్న వైయస్సార్ యంత్ర పథకం

Spread the love

రైతుల వలసల నివారణకు దోహదపడుతున్న వైయస్సార్ యంత్ర పథకం

రైతుల వలసలు తగ్గించి, వారి ఆదాయం పెంచుకోవాలన్నదే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఎం.నవీన్ అన్నారు.శ్రీకాకుళం అంబేద్కర్ ఆడిటోరియంలో జిల్లాస్థాయి వైయస్సార్ యంత్ర సేవా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు.జిల్లాలో 328 సి.హెచ్ సి గ్రూప్ లకు రూ 37.36కోట్ల పూర్తి ధరలో రూ 12.95కోట్ల రాయితీ అందించినట్లు తెలిపారు.ఆధునిక యంత్ర పరికరాలు రైతులకు అందించడం శుభపరిణామమని అన్నారు.

Related Posts

You cannot copy content of this page