హైదరాబాద్: కాంగ్రెస్కు రాష్ట్రం, రైతుల కంటే రాజకీయాలే ముఖ్యమని స్పష్టమైందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీ పరిణామాలపై ఎక్స్(ట్విటర్) వేదికగా ఆయన స్పందించారు. మేడిగడ్డ వద్ద కాఫర్ డ్యామ్ కట్టి మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. నీళ్లు…
మంత్రి కాకాణి కి ఘన స్వాగతం పలికిన పొదలకూరు మండల స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు” “సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం, బత్తులపల్లి, నేదురుమల్లి, వెలికంటిపాలెం గ్రామలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి కాకాణి” “కోలాటాలు, తప్పెట్లు, మహిళల మంగళ హారతులు,…
ఉదయం 10.30 కు జనగామ జిల్లాలోని దేవరుప్పుల మండలం దారవత్ తండాలో ఎండిన పంటల పరిశీలన 11.30 కు సూర్యాపేట జిల్లాలోని అర్వపల్లి మధ్యాహ్నం 3 గంటలకు సూర్యాపేటలో మీడియా సమావేశం 4.30 కు నల్గొండ జిల్లాలోని నిడమనూర్ మండలం..
మదనాపురం మండలం లోని దంతనూర్ గ్రామంలో రైతులు గట్టన్న,చెన్నయ్య ఎండిన వరి పంటలను స్థానిక నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి వరి పంటను పరిశీలించారు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. 2014 కంటే ముందున్న…
ఢిల్లీలో రైతుల సభకు అనుమతిరాజధాని నగరంలోని రామ్లీలా మైదానంలో గురువారం తాము నిర్వహించతలపెట్టిన ‘కిసాన్ మజ్దూర్ మహాపంచాయత్’కు ఢిల్లీ పోలీసులు అనుమతించినట్లు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) వెల్లడించింది. ప్రశాంతంగా నిర్వహించనున్న ఈ సభలో మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని…
సిద్దిపేట: కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కుట్టు మిషన్ శిక్షణ పొందిన నియోజకవర్గంలోని వివిధ మండలాల మహిళలకు మాజీ మంత్రి హరీష్ రావు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేశారు.ఈ…
ఖమ్మం (వ్యవసాయం ): వ్యాపారులు మిర్చి ధరలు తగ్గించారని ఖమ్మం మార్కెట్లో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జెండా పాట కంటే తక్కువకు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు.. మార్కెట్ ప్రధాన గేటు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వెంటనే అదనపు…
రైతే రాజు.. రైతుల పాలనా కొనసాగిస్తాం.. నరసరావుపేట నూతన మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఉప్పలపాడు గ్రామానికి చెందిన శనివారపు వాసుదేవ రెడ్డి ప్రమాణ స్వీకారం.. వైస్ చైర్మన్ గా అర్వపల్లి గ్రామానికి చెందిన పులుసు అన్నపూర్ణమ్మ w/o కోటేశ్వరరావు ప్రమాణ…
ఢిల్లీ: కేంద్రంతో చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ నెల 21వ తేదీన ఉదయం 11 గంటలకు ఢిల్లీకి చేరుకుంటామని, శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తామని రైతు నేత శర్వాన్ సింగ్ పంథేర్ తెలిపారు. కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. తమ…
మూడవ రోజుకు చేరిన రైతుల ఛలో ఢిల్లీ నిరసన కార్యక్రమం.. రైతులతో చర్చలు జరిపేందుకు పిలుపునిచ్చిన కేంద్ర ప్రభుత్వం.. చండీగఢ్లో సాయంత్రం ఐదు గంటలకు రైతు సంఘాల నేతలతో కేంద్రం చర్చలు.. చలో ఢిల్లీకి పిలుపునిచ్చిన రైతులపై పంజాబ్ లో ఎస్ఎల్ఆర్…