ఢిల్లీలో రైతుల సభకు అనుమతి

Spread the love

ఢిల్లీలో రైతుల సభకు అనుమతి
రాజధాని నగరంలోని రామ్‌లీలా మైదానంలో గురువారం తాము నిర్వహించతలపెట్టిన ‘కిసాన్‌ మజ్దూర్‌ మహాపంచాయత్‌’కు ఢిల్లీ పోలీసులు అనుమతించినట్లు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) వెల్లడించింది. ప్రశాంతంగా నిర్వహించనున్న ఈ సభలో మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఉద్ధృతం చేసేందుకు తీర్మానం చేయనున్నట్లు తెలిపింది. కట్టుదిట్టమైన షరతులతో రైతుల సభకు అనుమతి ఇచ్చినట్లు ఢిల్లీ పోలీసులు ధ్రువీకరించారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Related Posts

You cannot copy content of this page