యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. త్వరలో ఈసీ జారీ చేయనున్నట్లు వెల్లడించింది. ‘పర్యావరణ సాధికార కమిటీ (ఈఏసీ)’ గత నెల 5, 8 తేదీల్లో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు…
ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి కోరుతూ మరోసారి సీఈఓకు లేఖ రాసిన మంత్రి కొండా సురేఖ ఆలయ విశిష్టత, సంప్రదాయాలు వివరిస్తూ ఈసీకి మంత్రి లేఖ కల్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారం చేయడం గత 40 ఏళ్లుగా జరుగుతోందన్న మంత్రి ఈ నెల…
ప్రస్తుతం వారాహి బదులు వేదిక సిద్ధం చేస్తున్న జనసేన షెడ్యూల్ ప్రకారం రాత్రి పిఠాపురంలో జనాలను ఉద్దేశించి పవన్ ప్రసంగించనున్నారు..
సార్వత్రిక ఎన్నికల్లో సభలు, రోడ్లతోపాటు ఇంటింటి ప్రచారానికీ అభ్యర్థులు ముందస్తు అనుమతి తీసుకోవాలని CEO ముకేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు. సమావేశానికి 48 గంటల ముందు సువిధ యాప్ లేదా నేరుగా రిటర్నింగ్ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలంటూ పార్టీలకు లేఖ…
ఎన్నికల నేపథ్యంలో నగదు 50,000 రూపాయలకి మాత్రమే అనుమతి.. సీజ్ అయిన నగదు జిల్లా గ్రీవెన్స్ కమిటీ ద్వారా పొందవచ్చు : జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు ఎన్నికల ప్రవర్తన నియ మావళి అమలులోకి వచ్చిన నేపథ్యంలో రూ.50వేల లోపు నగదును…
వైద్య, ఆరోగ్యశాఖలో కొలువులకు ఆర్థికశాఖ ఉత్తర్వులు అత్యధికంగా డీఎంఈ పరిధిలో 3,235 డాక్టర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, నర్సులు తదితర పోస్టులు ఖాళీ ఎన్నికల తర్వాతే నోటిఫికేషన్!
ఢిల్లీలో రైతుల సభకు అనుమతిరాజధాని నగరంలోని రామ్లీలా మైదానంలో గురువారం తాము నిర్వహించతలపెట్టిన ‘కిసాన్ మజ్దూర్ మహాపంచాయత్’కు ఢిల్లీ పోలీసులు అనుమతించినట్లు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) వెల్లడించింది. ప్రశాంతంగా నిర్వహించనున్న ఈ సభలో మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని…
నీటి విడుదలకు ఉత్తర్వులు జారీచేసిన కేఆర్ఎంబీ సాగర్ కుడికాలువ హెడ్రెగ్యులేటర్ ద్వారా నేడు నీటి విడుదల
మార్చి 1న తలపెట్టిన చలో మేడిగడ్డ కార్యక్రమానికి అనుమతి కోరుతూ రాష్ట్ర డీజీపీకి వినతి పత్రం సమర్పించిన బీఆర్ఎస్ ప్రతినిధి బృందం. మేడిగడ్డకు వెళ్లే రూట్ మ్యాప్ ను డీజీపీకి అందజేసిన బీఆర్ఎస్ నేతలు.. బీఆర్ఎస్ చలో మేడిగడ్డ పర్యటనకు తగిన…
విజయవాడ: సీపీఎస్ ఉద్యోగులు ఆదివారం నిర్వహించతలపెట్టిన చలో విజయవాడకు అనుమతులు లేవని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. నగరంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా సీపీఎస్ ఉద్యోగుల కార్యక్రమానికి అనుమతులు ఇవ్వలేమన్నారు.. చలో విజయవాడకు పోలీసుల నుంచి ముందస్తు అనుమతులు లేనందువల్ల ఎవరూ విజయవాడకు…