దుండిగల్ మున్సిపల్ కౌన్సిలర్ శంకర్ నాయక్

దుండిగల్ మున్సిపల్ కౌన్సిలర్ శంకర్ నాయక్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ చైర్మన్ నాగరాజు యాదవ్ , కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి . సాక్షిత : దుండిగల్ మున్సిపాలిటీ , 27వ వార్డ్ కౌన్సిలర్ శంకర్ నాయక్ పుట్టినరోజు…

శంకర్‌పల్లి మున్సిపల్ ఇంచార్జ్ ను సన్మానించిన బిజేవైఎం అధ్యక్షుడు

శంకర్‌పల్లి బిజెపి మున్సిపల్ ఇన్చార్జిగా ఇటీవల వాసుదేవ్ కన్నా నియామకమయ్యారు. మండల బిజెపి అధ్యక్షుడు హర్షవర్ధన్ నాయక్… వాసుదేవ్ కన్నాను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలోబిజేవైఎం మున్సిపల్ అధ్యక్షుడు లోకేష్, వీరప్ప, శ్రీనివాస్ ఉన్నారు.

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిని కొనసాగించుట కొరకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిని కొనసాగించుట కొరకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ని వారి నివాసం వద్ద మర్యాద పూర్వకంగా కలిసి వారి సమక్షంలో,మల్కాజ్ గిరి పార్లమెంట్ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ,కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్…

శంకర్‌పల్లి వీధి వ్యాపారస్తులకు ముఖ్య గమనిక: మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్

శంకర్‌పల్లి: మార్చి 31: ( సాక్షిత న్యూస్): నేటి నుండి వీధి వ్యాపారస్తులు చెల్లించవలసిన తై బజార్ ఫీజును మున్సిపాల్టీకి చెల్లించాలని కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ తై బజార్ ఫీజు తీసుకునే కాంట్రాక్టర్…

జీవకోటికి నీరే ప్రాణాధారం: మున్సిపల్ కమిషనర్ వి. శ్రీనివాస్.

జన విజ్ఞాన వేదిక (JVV) సూర్యాపేట జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “ప్రపంచ జల దినోత్సవం-2024 వేడుకల” పోస్టర్ జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు గోళ్ళమూడి రమేష్ బాబు తో కలిసి సూర్యాపేట కమీషనర్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. నీటి విలువ ప్రతిఒక్కరూ…

మున్సిపల్ చైర్మన్ గారికీ శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

గద్వాల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ చైర్మన్ బి.యస్.కేశవ్ స్వగృహం నందు కాంగ్రెస్ పార్టీ నాయకులు తిమ్మోతి,నాగరాజు,సురేష్,చిన్న మర్యాద పూర్వకంగా కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారికీ బొక్కే ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీమన్నారాయణ కాంగ్రెస్ పార్టీ…

కుత్బుల్లాపూర్ దుండిగల్ మున్సిపల్ బీజేపీ ఆఫీస్ నందు మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ జన్మదిన వేడుకలు

బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ జన్మదినం పురస్కరించుకొని కేక్ కట్ చేసి అనంతరం అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న దుండిగల్ మున్సిపల్ బీజేపీ కౌన్సిలర్ పీసరి బాలమణి కృష్ణారెడ్డి మరియు ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధి బీజేపీ రాష్ట్ర మాజీ…

గుడివాడ మున్సిపల్ అధికారుల ఏకపక్ష విధానాలను ఖండించిన గుడివాడ టీడీపీ నేతలు

కేవలం టీడీపీకు చెందిన వాటినే తొలగించడంపై పార్టీ నేతల అభ్యంతరం. పేదలకు పంపిణీ చేసిన వాహనాలకు నలుపు రంగు వేయడంపై నేతల ఆక్షేపణ.టీడ్కో కాలనీలో వేలాది ఇళ్లకు కొడాలి నాని స్టికర్లు తొలగించరు.వాలంటరిలు, ప్రభుత్వ ఉద్యోగులు కోడ్ వచ్చిన తర్వాత కూడా…

కాంగ్రెస్ లో చేరిన తొర్రూరు మున్సిపల్ ఛైర్మన్.

తొర్రూరు మున్సిపల్ ఛైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, వైస్ ఛైర్మన్ జినుగు సురేందర్ రెడ్డి,ఇద్దరు కౌన్సిలర్లు దొంగరి రేవతి, మాధవి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి తొర్రూరు డివిజన్ కేంద్రంలోని…

భౌరంపేట్ లోని ల్యాండ్ మార్క్-2 కాలనీ సమావేశంలో పాల్గొన్న దుండిగల్ మున్సిపల్ కౌన్సిలర్లు..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని ల్యాండ్ మార్క్-2 లో కాలనీ వాసులు ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిధులుగా మున్సిపల్ కౌన్సిలర్లు శంభిపూర్ కృష్ణ , నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. గత వర్షాకాలంలో కురిసిన వానలకు…

You cannot copy content of this page