భౌరంపేట్ లోని ల్యాండ్ మార్క్-2 కాలనీ సమావేశంలో పాల్గొన్న దుండిగల్ మున్సిపల్ కౌన్సిలర్లు..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని ల్యాండ్ మార్క్-2 లో కాలనీ వాసులు ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిధులుగా మున్సిపల్ కౌన్సిలర్లు శంభిపూర్ కృష్ణ , నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. గత వర్షాకాలంలో కురిసిన వానలకు…

దుండిగల్ మున్సిపల్ జనరల్ ఫండ్ నుండి కౌన్సిలర్ పీసరి బాలమణి కృష్ణారెడ్డి ఆధ్వర్యం

దుండిగల్ మున్సిపల్ జనరల్ ఫండ్ నుండి కౌన్సిలర్ పీసరి బాలమణి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది బౌరంపేట 17 వార్డు పరిధిలో 24 లక్షలతో కట్టమైసమ్మ నుండి మెయిన్ రోడ్డు వరకు సీసీ రోడ్డు, రజకుల స్మశానవాటిక కాంపౌండ్…

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం సమావేశం

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం సమావేశం హాల్ లో *మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * అధ్యక్షతన,కమిషనర్ రామకృష్ణారావు ,ప్రజాప్రతినిధులు,అధికారులతో కలిసి *బడ్జెట్ సమావేశం 2024-25,మరియు సాధారణ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 2024-25 సంవత్సర…

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ భూములు సిద్దం

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ భూములు సిద్దం, వివాదాలు లేవు: విశాఖ కలెక్టర్ దక్షిణ కోస్తా రైల్వేజోన్ కోసం కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన 52 ఎకరాల భూమి సిద్ధంగా ఉందని విశాఖ జిల్లా కలెక్టర్ ఎ. మల్లికార్జున అన్నారు. అది ముడసర్లోవలోని…

శంకర్‌పల్లి నూతన కమిషనర్ జి శ్రీనివాస్ కు స్వాగతం పలికిన మున్సిపల్ సిబ్బంది

శంకర్‌పల్లి: ఫిబ్రవరి 14: ( సాక్షిత న్యూస్): శంకర్‌పల్లి మునిసిపల్ నూతన కమిషనర్ జి శ్రీనివాస్ బుధవారం ఆయన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. పాత కమిషనర్ జ్ఞానేశ్వర్ కు మునిసిపల్ సిబ్బంది వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ…

ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత: మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్

శంకర్‌పల్లి: ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని శంకర్‌పల్లి మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ అన్నారు. మున్సిపల్ పరిధిలోని మణికంఠ కాలనీ సాత పెద్ద లింగం పద్మావతి నివాసంలో భగవద్గీత పారాయణం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం సదాశివపేట మల్లికార్జున్,…

మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో NMC ఆయా విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి అధ్యక్షతన కమీషనర్ రామకృష్ణ రావు ,ఎస్. ఈ సత్యనారాయణ తో కలిసి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో NMC ఆయా విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేషన్ పరిధిలో…

ఎమ్మెల్యే కొడాలి నానిను మర్యాదపూర్వకంగా కలిసిన నూతనంగా వీధుల్లో చేరిన మున్సిపల్ కమిషనర్, సిసిఎస్ సిఐ

గుడివాడలో విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులందరితో స్నేహభావంతో ఉంటానన్న ఎమ్మెల్యే నాని….*-ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా అధికారులు ప్రజలకు మంచి చేయాలని సూచించిన ఎమ్మెల్యే నాని…గుడివాడ మున్సిపల్ కమిషనర్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన జి.బాల సుబ్రహ్మణ్యం, సిసిఎస్ సీఐగా బాధ్యతలు చేపట్టిన…

శంకర్‌పల్లి మండల, మున్సిపల్ అభివృద్ధికి నిధులు కేటాయించండి: కాంగ్రెస్ నాయకులు

శంకర్‌పల్లి మండల, మున్సిపాల్టీ ల అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కాంగ్రెస్ నాయకులు చేవెళ్ల నియోజకవర్గం పార్టీ ఇన్చార్జి భీమ్ భరత్ ను కోరారు. ఆయన నివాసంలో భీమ్ భరత్ ను నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ప్రభుత్వం నుండి రెండున్నర కోట్లు…
Whatsapp Image 2024 01 31 At 1.25.07 Pm

జగ్గయ్యపేట పట్టణం, మున్సిపల్ కార్యాలయం నందు నూతన హంగులతో

జగ్గయ్యపేట పట్టణం, మున్సిపల్ కార్యాలయం నందు నూతన హంగులతో ఏర్పాటుచేసిన మెయిన్ కార్యాలయాన్ని మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర రావు తో రాష్ట్ర ప్రభుత్వవిప్, శాసనసభ్యులు సామినేని ఉదయభాను , వారి తనయులు నియోజకవర్గ యువనాయకులు సామినేని వెంకట కృష్ణ ప్రసాద్…

You cannot copy content of this page