గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ భూములు సిద్దం

Spread the love

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ భూములు సిద్దం, వివాదాలు లేవు: విశాఖ కలెక్టర్

దక్షిణ కోస్తా రైల్వేజోన్ కోసం కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన 52 ఎకరాల భూమి సిద్ధంగా ఉందని విశాఖ జిల్లా కలెక్టర్ ఎ. మల్లికార్జున అన్నారు.

అది ముడసర్లోవలోని శ్రీకృష్ణాపురంలో సర్వే నెంబరు 26లోని భూమిని సిద్ధం చేశామని విశాఖ జిల్లా కలెక్టర్ తెలిపారు.

అక్కడ భూమికి సరిహద్దులు నిర్ణయిస్తూ పొడవాటి గోతులు కూడా తవ్వామని, ఆ భూమినే కేంద్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధం చేశామని, ఆ విషయాన్ని కేంద్రానికి కూడా తెలియపర్చామని చెప్పారు.

Related Posts

You cannot copy content of this page