ప్రభుత్వ భూములు కబ్జా చేస్తూ ప్రభుత్వం పై విమర్శలు చేయడం సరికాదు – నర్సారెడ్డి భూపతి రెడ్డి .

మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి అక్రమంగా చెరువు భూమిని కబ్జా చేసి భవనాలు నిర్మిస్తే హై కోర్ట్ ఆదేశాల ప్రకారమే కూల్చివేతలు జరిగాయని,దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు ముఖ్యమంత్రి కి ఆపాదించడం సబబు కాదు అని టి‌పి‌సి‌సి…

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ భూములు సిద్దం

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ భూములు సిద్దం, వివాదాలు లేవు: విశాఖ కలెక్టర్ దక్షిణ కోస్తా రైల్వేజోన్ కోసం కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన 52 ఎకరాల భూమి సిద్ధంగా ఉందని విశాఖ జిల్లా కలెక్టర్ ఎ. మల్లికార్జున అన్నారు. అది ముడసర్లోవలోని…
Whatsapp Image 2024 01 24 At 7.33.05 Pm

హరివిల్లు రిసార్ట్స్ 5 వార్షికోత్సవ సందర్భంగా భూములు అమ్మిన రైతులను సన్మానించడం జరిగింది

వికారాబాద్ జిల్లా హరివిల్లు రిసార్ట్స్ 5 వార్షికోత్సవ సందర్భంగా భూములు అమ్మిన రైతులను సన్మానించడం జరిగింది

చిన్న ఓదాల పెద్ద ఓదాల గ్రామలలో వరద భారిన పడి పంట నష్ట పోయిన వ్యవసాయ భూములు

గత వారం రోజులుగా ఎడతెరిపిగా కురిసిన వర్షాల కారణంగా మంథని నియోజకవర్గంలోని గోదావరి పరివాహక ప్రాంతాలు అయిన ఓడేడు, అడవి శ్రీరాంపూర్,గోపాలపురం, చిన్న ఓదాల పెద్ద ఓదాల గ్రామలలో వరద భారిన పడి పంట నష్ట పోయిన వ్యవసాయ భూములను సందర్శించి…

గాజులరామరం లో కబ్జాలు పెరుగుతున్నాయి, ప్రభుత్వ భూములు కాపాడండి.జిల్లా కలెక్టరేట్ లో సీపీఐ పిర్యాదు.

గత నెల మునిసిపల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరవింద్ గారు ప్రభుత్వ అధికారులు గుర్తించిన 2500 అక్రమ నిర్మాణాలను తొలగించమని ఇచ్చిన ఆదేశాలను పూర్తిగా అమలుచెయ్యకపోవడం వల్ల ఇప్పుడు వాటి సంఖ్య పెరిగిపోతోందని,కావున కేవలం ఆదేశాలు,తూతూ చర్యలు కాకుండా నిజమైన చర్యలు…

You cannot copy content of this page