కాంగ్రెస్ లో చేరిన తొర్రూరు మున్సిపల్ ఛైర్మన్.

Spread the love

తొర్రూరు మున్సిపల్ ఛైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, వైస్ ఛైర్మన్ జినుగు సురేందర్ రెడ్డి,ఇద్దరు కౌన్సిలర్లు దొంగరి రేవతి, మాధవి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్య క్రమంలో నియోజకవర్గ కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page