ఈ నెల 20న కడప కాంగ్రెస్ పార్టీ ఎంపి అభ్యర్దిగా షర్మిల నామినేషన్ కడప పార్లమెంట్ స్దానం కాంగ్రెస్ పార్టీ కంచుకోట రాహూల్ గాంధీని పిఎం చెయ్యాలన్నది దివంగత వైఎస్అర్ అశయం అయన అశయం మేరకు పని చెయ్యాలి కేంద్రంలో కాంగ్రెస్…
తొర్రూరు మున్సిపల్ ఛైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, వైస్ ఛైర్మన్ జినుగు సురేందర్ రెడ్డి,ఇద్దరు కౌన్సిలర్లు దొంగరి రేవతి, మాధవి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి తొర్రూరు డివిజన్ కేంద్రంలోని…
ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి మధ్యాహ్నం రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆదిలాబాద్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు చేరుకున్న సీఎం నేరుగా ఫిల్మ్ సిటీకి వెళ్లారు. గంటకుపైగా రామోజీతో వివిధ అంశాలను చర్చించారు. కొత్త ప్రభుత్వం…
హైదరాబాద్: జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, భారాస ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ఛైర్మన్ శోభన్రెడ్డి ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధీ భవన్లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ.. వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. రవాణాశాఖ…
సంగం డైరీ లో నూతన ఉత్పత్తులు పసుపు పొడి- 50gm , గుంటూరు స్పైసీ చిల్లీ పౌడర్ – 50gm ,100gm సాంబార్ పౌడర్- 8gm ,50gm , గరం మసాలా పొడి- 8gm, 50gm మరియు చికెన్ మసాలా-8gm పోలీ…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని , ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ,మంత్రులకు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
తెలంగాణ శాసన మండలి పర్యవేక్షణకు వచ్చినతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి ని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన ఛాంబర్ లో సన్మానించారు. ముఖ్యమంత్రి కి పుష్ప గుచ్ఛం అందజేసి, శాలువా కప్పి గుత్తా…
సాక్షిత :*నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో తిరుపతి నగరంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన డబుల్ డెక్కర్ బస్సును టిటిడి చైర్మన్, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్, డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, అభినయ…
ఇటీవలే మైనంపల్లి హనుమంత్ రావు తో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరిన రంగారెడ్డి జిల్లా మాజీ జెడ్పీ వైస్ ఛైర్మన్ బొంగునూరి ప్రభాకర్ రెడ్డి ,దూలపల్లి PACS ఛైర్మన్ గరిశే నరేందర్ ,కొంపల్లి మాజీ సర్పంచ్ జిమ్మీ దేవేందర్,డి.పోచంపల్లి మాజీ సర్పంచ్…
జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్ లను పునరుద్దరించండి-కేంద్ర మంత్రులు, రైల్వే బోర్డు ఛైర్మన్ కు వినతి..
దేశవ్యాప్తంగా నిలిపివేసిన జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్ లను పునరుద్ధరించాలని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్ డబ్ల్యూజే), తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ ప్రధాన…
యువత ఓటు కీలకం అని జనసేన PAC ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. కొత్తపేటలోని పార్టీ కార్యాలయంలో వివిథ కళాశాలల విద్యార్ధులతో ఓటరు క్యాంపెయిన్ పోస్టర్లను విడుదల చేసిన ఆయన మాట్లాడుతు ఈ సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో నాలుగు లక్షల మంది…