కాంగ్రెస్‌ పార్టీ పథకాలు ఎగ్గొట్టే కార్యక్రమాలు మొదలు

అచ్చంపేట: కాంగ్రెస్‌ పార్టీ పథకాలు ఎగ్గొట్టే కార్యక్రమాలు మొదలు పెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. ఆదివారం అచ్చంపేటలో జరిగిన నాగర్‌కర్నూల్‌ ఎంపీ నియోజకవర్గ సన్నాహక భేటీలో ఆయన మాట్లాడారు. ‘‘కేసీఆర్‌, తెలంగాణపై ప్రేమ ఉన్నవారు గ్రామాల్లో లక్షలాది మంది…
Whatsapp Image 2024 01 24 At 11.25.43 Am

ఫిబ్రవరి లో మరో మూడు పథకాలు అమలు

ప్రకటించిన ఆరు హామీల్లో మరికొన్నింటిని అమలు చేయడానికి ప్రభుత్వం సమాయత్తం అ వుతోంది. అందులో భాగంగా ఉచిత విద్యుత్,200 యూనిట్‌ల వరకు గృహజ్యోతి పథకం కింద రూ. 500 లకే సబ్సిడీ సిలిండర్ (మహాలక్ష్మీ పథకం కింద), ఇళ్లు కట్టుకోవడానికి రూ.…

ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందజేస్తాం

ములుగు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా*బండారు పల్లి గ్రామములో జరిగిన ప్రజా పాలన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పంచాయితీ రాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క *ములుగు మండలం బండారు పల్లి…

ప్రతి ఇంటికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన పథకాలు అందేలా చూస్తాం..

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పర్యటించి అక్కడి ఏర్పాట్లను జోనల్ కమిషనర్ శ్రీమతి.మమత తో కలిసి పరిశీలించిన శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్..* ప్రతి కేంద్రంలో ప్రజలకు అవసరాలకు అనుగుణంగా దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయని…
Whatsapp Image 2023 11 21 At 6.46.52 Pm

దళితుల అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఏకైక పార్టీ బిఆర్ఎస్

దళితుల అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఏకైక పార్టీ బిఆర్ఎస్ : ఎమ్మెల్యే కేపీ. వివేకానంద …. ఈరోజు సూరారం లోని బీమా గార్డెన్స్ లో ఎమ్మార్పీఎస్ టీఎస్ సుబ్బుల్లాపూర్ నియోజక వర్గ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన మాదిగల ఆత్మీయ…

పేద ప్రజలకు ఎంతో ఆసరాగా బిఆర్ఎస్ సంక్షేమ పథకాలు…

పేద ప్రజలకు ఎంతో ఆసరాగా బిఆర్ఎస్ సంక్షేమ పథకాలు…రూ. 21,02,436 లక్షల విలువ చేసే కళ్యాణ లక్ష్మీ, శాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్… *సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ పరిధికి చెందిన 21 మంది…

పేద ప్రజలకు ఎంతో ఆసరాగా బిఆర్ఎస్ సంక్షేమ పథకాలు…

రూ. 2,32,26,912 లక్షల విలువ చేసే కళ్యాణ లక్ష్మీ, శాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధికి చెందిన 232 మంది లబ్ధిదారులకు రూ. 2,32,26,912 విలువ చేసే కళ్యాణ లక్ష్మీ, శాదీ ముబారక్ చెక్కులను…

బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు

దండేపల్లి మండలం లోని కోర్వి చెల్మా గ్రామం లో ఇంటిఇంటికి తిరుగుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రజాక్షేత్రంలో పర్యటిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు.ఒకవైపు ప్రజలకు అందుతున్న…

ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యం అందులో భాగంగానే వై.యస్.ఆర్ పెన్షన్లు అందజేత

27వ డివిజన్ స్థానికుల లబ్ధిదారులకు నూతన పింఛన్లు పంపిణీ చేసిన మేయర్ డాక్టర్ శిరీష తిరుపతి నగర పాలక సంస్థ కార్యాలయం మేయర్ ఛాంబర్ నందు బుధవారం ఉదయం 27వ డివిజన్ సంబంధించి పింఛన్లు నగర మేయర్ డాక్టర్ డాక్టర్ అందజేశారు.…

ప్రజా సమస్యలే పరిష్కారంగా అభివృద్దే లక్ష్యంగా ,ఇంటింటికి సంక్షేమ పథకాలు

ప్రజా సమస్యలే పరిష్కారంగా అభివృద్దే లక్ష్యంగా ,ఇంటింటికి సంక్షేమ పథకాలు వివరిస్తూ, అభివృద్ధి ని చూపిస్తూ రాయదుర్గం లో జోరుగా కొనసాగిన పాదయాత్ర ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ నా పై నమ్మకం ఉంచి రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి…

You cannot copy content of this page