సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జర్నలిస్టు సోదరులు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ ని వారి నివాస కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి అర్హులైనా జర్నలిస్టులకు ప్రభుత్వా సంక్షేమ పథకాలు అందజేయాలని వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…
బీఆర్ఎస్ పథకాలు బీఆర్ఎస్ నేతలకే బిసి రుణాలపై స్పష్టత లేదు మళ్ళీ మైనార్టీ రుణాలు అంటూ నయా మోసం అధికారుల బదిలీల్లోనూ అవకతవకలు నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ ఆరోపణ …… సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: బీఆర్ఎస్…
సాక్షిత : మంచిర్యాల నియోజకవర్గం, దండేపల్లిమండలం చింతపల్లి గ్రామంలో ఎమ్మెల్యే తనయుడు నడిపెల్లి విజిత్ కుమార్ తిరుగుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రజాక్షేత్రంలో పర్యటిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల…
మీ సమస్యల పరిష్కారానికే..మీ వార్డుకు వచ్చాము..డా౹౹గోపిరెడ్డి * సాక్షిత : 16వ వార్డ్ లోని 2.89 కోట్లలతో సంక్షేమ పథకాలు ద్వారా లబ్దిదారులకు అందజేశాం, 2.20 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్ట్ లు, వాటర్ పైప్ లైన్స్, గడప…
సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ , ఇటీవల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిర్వహించిన షూటింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో మూడు పథకాలు సాధించిన వికారాబాద్ పట్టణ పరిధిలోని కొత్తగడి వాసి పట్లోళ్ల…
రామన్నపేట సాక్షిత ప్రతినిధిరామన్నపేట మండలంలోని ఎన్నారం గ్రామంలో రూ. 60 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతీ సంక్షేమ పథకం పేదోడికి ఆసరా…
*తెలంగాణలో ప్రజలందరికీ చేరువైన ఆదర్శవంతమైన సంక్షేమ పథకాలు: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” * సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” వికారాబాద్ మున్సిపాలిటీ కి చెందిన లబ్ధిదారులకు మంజూరైన Rs.8,00,928/-(రూపాయలు…
ప్రకాశం జిల్లా అర్హుల ఇంటి వద్దకే ప్రభుత్వ పథకాలు– 96వరోజు కొమరోలులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నా రాంబాబు-ఎమ్మెల్యే అన్నాకు హరతులతో స్వాగతం పలికిన ప్రజలు-మండుటెండనూ సైతం లెక్కచేయకుండా ఆరుపదుల వయస్సులోనూ ప్రతి గడప లోని సమస్యలు…
ఆబేద్కర్ ఆశయాలను సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలుచేసి చూపిస్తున్నారు. బాబాసాహెబ్ మాటలను పలు సందర్భాల్లో ఉటంకించడంతోపాటు ఆయన కలలను సైతం సాకారం చేస్తున్నారు. దళితోద్ధరణకు ముఖ్యమంత్రి ప్రత్యేక పథకాలు తీసుకొచ్చి అట్టడుగువర్గాలకు అందజేస్తున్నారు. దళితుల పట్ల సమాజ దృక్పథం మారేలా, గుణాత్మక…
సాక్షిత : మంచిర్యాల నియోజకవర్గం,దండేపల్లి మండలం మ్యాదరి పేట గ్రామంలో ఎమ్మెల్యే తనయుడు నడిపెల్లి విజిత్ కుమార్ తిరుగుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రజాక్షేత్రంలో పర్యటిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి…