కూకట్పల్లిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి, రెండు షాపులు, 10కి పైగా వాహా నాలు దగ్ధం అయ్యాయి. హైదరాబాద్ కూకట్ పల్లి సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ కూలర్ల షాపులో.. షాపు మూసివేసిన అనంతరం రాత్రి 11 గంటల…
పల్నాడు జిల్లా క్రోసూరులోని టీడీపీ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు(Chandrababu) స్పందించారు. టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టడంపై వైసీపీ పోకిరి వర్గంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. దీనిపై చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. కచ్చితంగా అధికారం…
ప్రజావాణి లో ఇచ్చిన వినతిపత్రాల దగ్ధం- ఇప్పటికైనా పరిష్కరించండి.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. *సాక్షిత * : మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ భూములు, చెరువులు కబ్జాలకు గురవుతున్నాయని సీపీఐ ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాలుగా పోరాటం తో…
నేరాలు నియంత్రించడంలో సీసీ కెమెరాల పాత్ర చాలా కీలకమని రాజేంద్రనగర్ DCP శ్రీనివాస్ అన్నారు. శంకర్పల్లి PS ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. PS లో ఏర్పాటు చేసిన 106 CC కెమెరాల కమాండ్ కంట్రోల్ సెంటర్ ని DCP పరిశీలించి…
పూరిళ్లలో పెద్దఎత్తున చెలరేగిన మంటలు మంటల ధాటికి ఇళ్లలోని 5 వంట గ్యాస్ సిలిండర్లు పేలుడు మంటలార్పేందుకు యత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది 20 ఏళ్లుగా పూరిళ్లలో ఉంటున్న కార్మికులు మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు వెళ్లిన కార్మిక కుటుంబాలు ఇళ్లలో ఎవరూ…
ముప్పాళ్ళ డౌన్ డౌన్, జోహార్ ముప్పాళ్ళ, చందాల నాగేశ్వరరావు అంటూ నినాదాలు చేశారు. వినుకొండ పట్టణంలోని పల్నాడు రోడ్డు లో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు దిష్టిబొమ్మ ను వైసిపి నాయకులు, కార్యకర్తలు మహిళలు దగ్ధం చేశారు.. వినుకొండ…
నల్గొండ జిల్లానల్గొండ జిల్లాలో తెల్లవారు జామున దారుణం చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా మర్రిగూడ దగ్గర బస్సు అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధం అయిపోయింది. ఈ అగ్ని ప్రమాదంలో ఒకరు సజీవ దహనం అయ్యారు పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. 38…
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏపీ సీఎం జగన్ దిష్టిబొమ్మ దగ్ధం అశ్వారావుపేట సాక్షిత న్యూస్ : తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు నారా చంద్రబాబునాయుడును అక్రమంగా అరెస్టు చేసినందుకు అశ్వారావుపేటలో తెలుగుదేశం పార్టీ నాయకులు కట్రం స్వామి దొర ఆధ్వర్యంలో అశ్వారావుపేట…
మణిపూర్లో మహిళల పై అత్యాచారాలను కండిస్తూ సీపీఐ, మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం.కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక దళితులపై, గిరిజనులపై,మహిళల పై దాడులు పెరిగాయని వాటిని అరికట్టకుండా నేరస్తులకు సన్మానం చెయ్యడం, నేరస్తులకు శిక్షలు పడవు అనే అభిప్రాయం…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం సాక్షిత న్యూస్…జూలై..12 అశ్వారావుపేట లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం, అశ్వారావుపేట మండలం, అశ్వారావుపేట మండల కేంద్రంలో,