అశ్వారావుపేట లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

Spread the love

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం

సాక్షిత న్యూస్…జూలై..12

అశ్వారావుపేట లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం, అశ్వారావుపేట మండలం, అశ్వారావుపేట మండల కేంద్రంలో,

             ఇటీవలే అమెరికా లో ,తెలుగు మహా సభల్లో పాల్గొన్న సందర్భంగా, పిసిసి చీఫ్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు. ఉచిత విద్యుత్ గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలను,

        బీఆర్ఎస్ పార్టీ వక్రీకరించి మాట్లాడినందుకు, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారి దిష్టిబొమ్మను దగ్ధం చేసిన అనంతరం,

           రైతుల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ, ఎప్పుడు రైతులకు అండగా ఉంటుందని, కాంగ్రెస్ హయాంలోనే రైతులకు మేలు జరిగిందని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ తరపున, అశ్వారావుపేట కాంగ్రెస్ పార్టీ మండల నాయకులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన 

        అశ్వారావుపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ.

Related Posts

You cannot copy content of this page