నల్గొండ జిల్లాలో ట్రావెల్స్ బస్సు దగ్ధం ఒకరు మృతి

Spread the love

నల్గొండ జిల్లా
నల్గొండ జిల్లాలో తెల్లవారు జామున దారుణం చోటుచేసుకుంది.

నల్గొండ జిల్లా మర్రిగూడ దగ్గర బస్సు అగ్ని ప్ర‌మాదానికి గురై పూర్తిగా దగ్ధం అయిపోయింది.

ఈ అగ్ని ప్రమాదంలో ఒకరు సజీవ దహనం అయ్యారు

పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. 38 మంది ప్రయాణికులతో హైదరాబాద్ వస్తుండ‌గా ఏసీ డెమో నుంచి మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. దీంతో బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది.

ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Whatsapp Image 2023 12 04 At 10.44.23 Am

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page