కౌటాల మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం

కౌటాల మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్సీ దండేవిటల్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు అందరూ కూడా ప్రతిరోజు ఇంటింటి ప్రచారం చేయాలని ఆదిలాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అయినటువంటి ఆత్రం సక్కు ని భారీ మెజారిటీతో…

కేంద్రంలో మళ్లీ మోది ప్రభుత్వం వస్తుంది. టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు ఓటేస్తే

కేంద్రంలో మళ్లీ మోది ప్రభుత్వం వస్తుంది. టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు ఓటేస్తే రామసముద్రంలో ఓటేసినట్టే – ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సాక్షిత : మల్లన్న సాగర్ ప్రాజెక్టులోభూములు కోల్పోయిన ఓ రైతు తన ఇంటి తానే కూల్చుకొని చితి పెల్చుకొని…

అక్కడ మోడీ, ఇక్కడ కొండా, కేంద్రంలో ఎగిరేది కాషాయపు జెండానే

*భాజపా పొద్దుటూర్ శక్తి కేంద్ర ఇంచార్జ్ ఏనుగుల సంజీవరెడ్డి వెల్లడి శంకర్ పల్లి : కేంద్రంలో మళ్లీ వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని, అదేవిధంగా చేవెళ్లలో గెలిచేది కొండా విశ్వేశ్వర్ రెడ్డియేనని భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం,ప్రొద్దటూర్…

సారంగాపూర్ మండల కేంద్రంలో శ్రీ మహాలక్ష్మి సమేత సారగమ్మ, బంగారు పోచమ్మ,

సారంగాపూర్ మండల కేంద్రంలో శ్రీ మహాలక్ష్మి సమేత సారగమ్మ, బంగారు పోచమ్మ, ముత్యాల పోచమ్మ , ప్రాణ ప్రతిష్ట,పూర్ణాహుతి యాగం, కుంబాభిషేకం పూజా కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ .ఈ కార్యక్రమం లో…

జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ నియంత్రణకు పటిష్ట చర్యలు

ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు 20 బారికెడ్స్ ను అందజేసిన కాసం ఫ్యాషన్ షోరూం యాజమాన్యం గద్వాల్: జిల్లా కేంద్రం లో ప్రజా రవాణ కు ఏలాంటి ఆటంకాలు లేకుండా ట్రాఫిక్ ను నియంత్రించేందుకు మరిన్ని చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ…

సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన జాతీయ స్థాయి మహనీయుల అవార్డు మహోత్సవ

హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన జాతీయ స్థాయి మహనీయుల అవార్డు మహోత్సవ కార్యక్రమం….. వల్లూరి ఫౌండేషన్ నిర్వాహకులు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలోమహనీయుల పురస్కార సేవ అవార్డు కార్యక్రమంలోప్రముఖులు మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల్ చారి, అడిషనల్ డీఎస్పీ తేజ వత్, సినీ…

ఐజ పట్టణ కేంద్రంలో కిసాన్ సెల్ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం

అయిజ: కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా పాలనను జీర్ణించుకోలేని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పై తప్పుడు ఆరోపణలు చేసినందుకు గాను నిరసనగా కాంగ్రెస్ నాయకులు ఐజ పట్టణ కేంద్రంలో కిసాన్ సెల్ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి…
Whatsapp Image 2024 01 30 At 2.59.00 Pm

ఖమ్మం జిల్లా కేంద్రంలో గంజాయి చాక్లెట్లు స్వాధీనం

ఖమ్మం జిల్లా: హైదరాబాద్‌ శివార్లలోని నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కోకాపేట ప్రాంతంలో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న ఉదంతం మరవక ముందే.. తాజాగా ఖమ్మం లో గంజాయి చాకెట్లు లభించడం ఆందోళన కలిగిస్తున్నాయి. ఖమ్మంలో నిందితుల నుంచి మూడు కిలోల గంజాయి చాక్లెట్లను…
Whatsapp Image 2024 01 24 At 6.06.18 Pm

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

పెద్దపల్లి జిల్లా:తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని దురాశతో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తిని పెద్దపల్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడి వద్ద నుంచి గంజాయి చాక్లెట్స్ స్వాధీనం చేసుకొన్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎస్‌ఐ మల్లేష్‌ మీడియాకు విరాలను వెల్లడించారు.…
Whatsapp Image 2024 01 17 At 2.30.58 Pm

కేంద్రంలో మూడోసారి మోదీ సర్కారు ఏర్పాటు చేయాలనే లక్ష్యం

కేంద్రంలో మూడోసారి మోదీ సర్కారు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌లో కేంద్ర మంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ‘వాల్ రైటింగ్ ప్రచారాన్ని’ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ‘ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్…

You cannot copy content of this page