ఐజ పట్టణ కేంద్రంలో కిసాన్ సెల్ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం

Spread the love

అయిజ: కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా పాలనను జీర్ణించుకోలేని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పై తప్పుడు ఆరోపణలు చేసినందుకు గాను నిరసనగా కాంగ్రెస్ నాయకులు ఐజ పట్టణ కేంద్రంలో కిసాన్ సెల్ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.

Related Posts

You cannot copy content of this page