సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన జాతీయ స్థాయి మహనీయుల అవార్డు మహోత్సవ

Spread the love

హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన జాతీయ స్థాయి మహనీయుల అవార్డు మహోత్సవ కార్యక్రమం…..

వల్లూరి ఫౌండేషన్ నిర్వాహకులు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో
మహనీయుల పురస్కార సేవ అవార్డు కార్యక్రమంలో
ప్రముఖులు మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల్ చారి, అడిషనల్ డీఎస్పీ తేజ వత్, సినీ నటులు, సంఖ్య శాస్త్ర నిపుణులు దైవాజ్ఞ శర్మ, పలువురు ప్రముఖుల చేత సమాజసేవకురాలు భారతదేశపు తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు షేక్ ఫాతిమా గారి పేరు మీద అవార్డు అందుకున్న సమాజ సేవకుడు ముస్లిం యూత్ సొసైటీ అధ్యక్షులు షేక్. ఇస్మాయిల్

Related Posts

You cannot copy content of this page