అయిజ: కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా పాలనను జీర్ణించుకోలేని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పై తప్పుడు ఆరోపణలు చేసినందుకు గాను నిరసనగా కాంగ్రెస్ నాయకులు ఐజ పట్టణ కేంద్రంలో కిసాన్ సెల్ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి…
ఖమ్మం జిల్లా: హైదరాబాద్ శివార్లలోని నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలోని కోకాపేట ప్రాంతంలో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న ఉదంతం మరవక ముందే.. తాజాగా ఖమ్మం లో గంజాయి చాకెట్లు లభించడం ఆందోళన కలిగిస్తున్నాయి. ఖమ్మంలో నిందితుల నుంచి మూడు కిలోల గంజాయి చాక్లెట్లను…
పెద్దపల్లి జిల్లా:తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని దురాశతో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తిని పెద్దపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి గంజాయి చాక్లెట్స్ స్వాధీనం చేసుకొన్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎస్ఐ మల్లేష్ మీడియాకు విరాలను వెల్లడించారు.…
కేంద్రంలో మూడోసారి మోదీ సర్కారు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో హైదరాబాద్ లోని బంజారాహిల్స్లో కేంద్ర మంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ‘వాల్ రైటింగ్ ప్రచారాన్ని’ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ‘ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్…
స్వాతంత్ర్య అభ్యర్థి వెంకట ముత్యం నియోజకవర్గ కేంద్రంలో విస్తృత ప్రచార పర్యటన అశ్వరావుపేట నియోజకవర్గం కేంద్రం అశ్వారావుపేట టౌన్ లో ఆదివాసి నాయకపోడు సేవా సంఘం తరపున 2023 అసెంబ్లీ ఎన్నికలకు స్వాతంత్ర్య ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి నిలపనున్న చిట్టి తల్లి…
వికారాబాద్ వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 16న కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ, పదివేల మందితో కాంగ్రెస్ పార్టీలో చేరనున్న BRS ముఖ్య నాయకులు. కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నేపథ్యంలో పార్టీ నాయకుల మీడియా సమావేశం…
ఈ నెల 16వ తేదీన జనగామ జిల్లా కేంద్రంలో సీఎం కెసిఆర్ భారీ బహిరంగ సభ :సాక్షిత : జనగామ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశానికి హాజరైన ఆర్ధిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు…
బిఆర్ఎస్ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి చేరికలు -సాక్షిత :* బిఆర్ఎస్ జిల్లా నాయకులు పెద్దిరెడ్డి కృష్ణ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన 50 మంది యువకులు బిఆర్ఎస్ లో చేరిక* గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన…
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేసిన సందర్భంగాభారస జిల్లాఅధ్యక్షురాలుమహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు*మాలోత్ కవిత నుమర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన మహబూబాబాద్ జిల్లా…
జిన్నారం మండల కేంద్రంలో రైతు సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న జిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్. మండల పరిషత్ అధికారి రాములు
మండల వ్యవసాయ అధికారుల సమక్షంలో రైతుల కోసం ఏర్పాటు చేసిన రైతు అవగాహన కార్యక్రమంలో రైతులు వేసుకోవాల్సిన పంటలపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రైతులకు ముఖ్యంగా పామాయిల్ పంట వేయడంతో మంచి రాబడి దిగుబడి ఆదాయం వస్తుందని వ్యవసాయ…