శంకర్పల్లి మండల కేంద్రంలో BRS పార్టీ కార్యాలయాన్ని ఇవాళ సాయంత్రం చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 9 సంవత్సరాలలో మాజీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజును గెలిపిస్తాయని పేర్కొన్నారు. కారు…
ఖమ్మం డిస్ట్రిక్ట్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్
ఖమ్మం నగరం లో వైరా రోడ్డులో ఖమ్మం డిస్ట్రిక్ట్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ నూతన కార్యాలయాన్ని ప్రముఖ చిన్న పిల్లల డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ ప్రారంభించారు . ఆయన మాట్లాడుతూ ల్యాబ్ టెక్నీషియన్స్ అందరూ కలిసి ఒక యూనిట్…
కంచికచర్ల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన శాసనసభ్యుల వారి కార్యాలయాన్ని ప్రారంభించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. కంచికచర్ల పట్టణాభివృద్ధిలో భాగంగా.. స్థానికంగా MLA కార్యాలయం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే నూతనంగా ఆఫీసు ఏర్పాటుకు శ్రీకారం చుట్టాం…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో 130 డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించినకుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి
బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,స్థానిక కార్పొరేటర్లు
డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , ఎన్ఎంసి బిఆర్ఎస్ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ , ముఖ్య అతిధులుగా 13&14వ డివిజన్ పరిధిలో స్థానిక డివిజన్ కార్పొరేటర్లు రాజేశ్వరి బాల వెంగయ్య చౌదరి, ఆవుల పావని జగన్ యాదవ్ తో కలిసి బిఆర్ఎస్…
బిజెపి పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్న ఆరుట్ల దశమంత రెడ్డి బచ్చన్నపేట మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షులు సద్ది సోమిరెడ్డి ఆధ్వర్యంలో బిజెపి జిల్లా అధ్యక్షులు ఆరుట్ల దశమంత రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై బిజెపి మండల కార్యాలయాన్ని రిబ్బన్…
చివ్వెంల మండలం బీబీ గూడెం గ్రామంలో బహుజన్ సమాజ్ పార్టీ నూతన కార్యాలయంలో బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టె జానయ్య యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్యాపేట నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో ప్రతి మండలం పాత్ర…
పిఐ, సిపిఎం జిల్లా కార్యదర్శులు రంగనాయుడు, రమేష్ బాబు రాష్ట్రంలో పెంచిన విద్యుత్ ఛార్జిలను తగ్గించాలని, రైతుల మోటార్లకు స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా, ప్రజా ఉద్యమాలపై పోలీసుల నిర్భంధాలను నిరసిస్తూ వామపక్ష పార్టీల రాష్ట్ర పిలుపుమేరకు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం…
కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించిన ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ నేతలు ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ బిల్లును తక్షణమే పార్లమెంట్లో పెట్టాలని డిమాండ్ చేస్తూ నేడు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ గోసాల సుధాకర్ మాదిగ ఆధ్వర్యంలో పెద్ద…
కామారెడ్డి జిల్లా:దోమకొండ మండల కేంద్రంలో పంచాయతీరాజ్ సబ్ డివిజన్ కార్యాలయాన్ని కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిలో భాగంగా ఈ కార్యాలయం మంజూరైనట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా…