పంచాయతీరాజ్ సబ్ కార్యాలయాన్ని ప్రారంభించిన: గంప గోవర్ధన్

Spread the love

కామారెడ్డి జిల్లా:
దోమకొండ మండల కేంద్రంలో పంచాయతీరాజ్ సబ్ డివిజన్ కార్యాలయాన్ని కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిలో భాగంగా ఈ కార్యాలయం మంజూరైనట్టు చెప్పారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బుజ్బుద్దీన్, జడ్పిటిసి తిరుమల గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు ఎంపీపీ శారద నాగరాజ్, సి డి సి చైర్మన్ నరసయ్య, నాయకులు కుంచాల శేఖర్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page