బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,స్థానిక కార్పొరేటర్లు

Spread the love

డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , ఎన్ఎంసి బిఆర్ఎస్ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ , ముఖ్య అతిధులుగా 13&14వ డివిజన్ పరిధిలో స్థానిక డివిజన్ కార్పొరేటర్లు రాజేశ్వరి బాల వెంగయ్య చౌదరి, ఆవుల పావని జగన్ యాదవ్ తో కలిసి బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది.బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారంలో భాగంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 13&14వ డివిజన్ నారాయణ రెడ్డి కాలనీ లో స్థానిక కార్పొరేటర్లు ఆవుల పావని జగన్ యాదవ్ , రాజేశ్వరి వెంగయ్య చౌదరి ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

బిఆర్ఎస్ సంక్షేమ పథకాలను వివరిస్తూ, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద చేసిన అభివృద్ధిని వివరిస్తూ మరింత అభివృద్ధిని కొనసాగించుటకు బిఆర్ఎస్ అభ్యర్థి కేపి వివేకానంద్ కు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించవలసిందిగా ప్రజలను కోరారుఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కోలన్ సునీల్ రెడ్డి , స్థానిక డివిజన్ అధ్యక్షులు, మరియు అనుబంధ కమిటీల సభ్యులు, సీనియర్ నాయకులు, యువ నాయకులు, మహిళా నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు,పార్టీ శ్రేణులు, అభిమానులు ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 11 17 At 11.16.29 Am

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page