కరెంట్ చార్జీలు తగ్గించకపోతే ముఖ్య మంత్రి జగన్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం

Spread the love

పిఐ, సిపిఎం జిల్లా కార్యదర్శులు రంగనాయుడు, రమేష్ బాబు

రాష్ట్రంలో పెంచిన విద్యుత్ ఛార్జిలను తగ్గించాలని, రైతుల మోటార్లకు స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా, ప్రజా ఉద్యమాలపై పోలీసుల నిర్భంధాలను నిరసిస్తూ వామపక్ష పార్టీల రాష్ట్ర పిలుపుమేరకు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట CPI,CPM పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం పార్టీల నాయకులు కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page