పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు

కృపావరానికి ఘన సన్మానంఅభినందనలు తెలిపిన మంత్రి అంబటి : *సాక్షిత సత్తెనపల్లి :పట్టణ వైఎస్ఆర్ సిపి ఎస్సీ సెల్ అధ్యక్షులుగా గుజ్జర్లపూడి కృపావరం నియామకం జరిగింది. ఈ సందర్భంగా బుధవారం నియోజకవర్గ కార్యాలయంలో వైయస్సార్సీపి పట్టణ పార్టీ అధ్యక్షులు సహారా మౌలాలి…

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి ,రాష్ట్ర అధ్యక్షులు అచ్చం నాయుడు ,జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ ఆదేశాల మేరకు…. మడకశిర తెలుగుదేశం జనసేన భాజాపా ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ ఎన్నికల ప్రచారం చందకచర్ల…

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కలిసిన మల్కాజ్గిరి ఎంపీ

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కలిసిన మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి … సాక్షిత : ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం…

లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షులు గుర్రం పవన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యం

లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షులు గుర్రం పవన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక లష్కర్ జిల్లా ఏర్పాటు చేయడం కొరకు మేము చేస్తున్న పోరాటంలో పార్లమెంట్ నియోజకవర్గం లో భాగమైన సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గమ్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ని…

సత్యసాయి జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే BK పార్థసారథి

సత్యసాయి జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే BK పార్థసారథి ని పెనుకొండలోని ఇంటిలో కలసిన పెనుకొండ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ . అనంతరం వచ్చే ఎన్నికలో వైసీపీ పార్టీని భూస్థాపితం చేయడానికి అందరిని కలుపుకొని…

పలు వివాహ వేడుకలకు హాజరైన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి

సినీ నటులు పూరెల్లి రమణారెడ్డి సోదరులు కేశవరం గ్రామానికి చెందిన గోనె రవీందర్ రెడ్డి కుమార్తె సౌమ్య వివాహము గణపతితో అలియాబాద్ లోని శుభం కన్వెన్షన్ హాల్ లో వైభవంగా నిర్వహించారు తూంకుంట మున్సిపల్ నకు చెందిన మునిగొండ అశోక్ కుమార్తె…

దళిత ఆత్మ గౌరవ పోరాట సంఘం అధ్యక్షులు

దళిత ఆత్మ గౌరవ పోరాట సంఘం అధ్యక్షులు గర్నేపూడి సుధాకర్ పై జరిగిన ఘటన పై కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన దళిత, ప్రజా సంఘం నేతలు గుంటూరు పశ్చిమ ట్రాఫిక్ డిఎస్పీ వివి నాయుడు ని వెంటనే సస్పెండ్…

పెండింగ్ లో ఉన్న మూడు డిఏ లను వెంటనే విడుదల చేయాలి: టిఆర్టిఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొమ్ము లోకేశ్వర్

పెండింగ్ లో ఉన్న మూడు డిఏ లను వెంటనే విడుదల చేయాలని టిఆర్టిఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొమ్ము లోకేశ్వర్ అన్నారు. గండిపేట్ మండలంలో వివిధ పాఠశాలలలో టిఆర్టిఎఫ్ క్యాలెండర్, డైరీలను అందజేశారు. ఈ సందర్భంగా కొమ్ము లోకేశ్వర్ మాట్లాడుతూ ఉద్యోగులకు…

వైసీపీ పట్టణ అధ్యక్షులు బుర్రముక్కు వేణు గోపాల స్వామి రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

ఉండవల్లి సెంటర్ లో వై.ఎస్.ఆర్. విగ్రహానికి పాలభిషేకం నిర్వహించిన వైసీపీ నాయకులు యాత్ర 2 సినిమా విడుదల సందర్బంగా వైసీపీ తాడేపల్లి పట్టణఅధ్యక్షులు బుర్రముక్కు వేణుగోపాల స్వామి రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.యాత్ర 2″ సినిమాను తిలకిచేందుకు భారీగా వైసీపీ…
Whatsapp Image 2024 01 29 At 2.27.08 Pm

మాజీ పిసిసి అధ్యక్షులు నర్సారెడ్డి కన్నుమూత

హైదరాబాద్ : మాజీ పిసిపి అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి (92) ఉదయం కన్నుమూశారు. ఆయన గత కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. పిసిసి అధ్యక్షుడిగా 1972 నుంచి రెండేళ్ల పాటు పని చేశారు.…

You cannot copy content of this page