సత్యసాయి జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే BK పార్థసారథి

Spread the love

సత్యసాయి జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే BK పార్థసారథి ని పెనుకొండలోని ఇంటిలో కలసిన పెనుకొండ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ . అనంతరం వచ్చే ఎన్నికలో వైసీపీ పార్టీని భూస్థాపితం చేయడానికి అందరిని కలుపుకొని పోవాలని దిశా నిర్దేశం చేసిన బికె పార్థసారథి . అదే విధంగా ఈనెల 9వ తేదీన నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికల్లో తీసుకోవాల్సిన వాటిపై నాయకులతో కార్యకర్తలతో చర్చిద్దామని తెలియజేసిన బికె పార్థసారథి … ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు….

Related Posts

You cannot copy content of this page