నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించనున్న రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ

Spread the love

నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించనున్న రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ

మొగుళ్లపల్లి మండలం లో నిర్మించిన నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని రాష్ట్రహోం శాఖ మంత్రి మహమూద్ అలీ ఉదయం10:30 గంటలకు ప్రారంభోత్సవం చేయమన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ భూపాలపల్లి జిల్లా పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ముఖ్య అతిధులుగా పాల్గొననున్నారు. . ఈ కార్యక్రమానికి
మండలంలోని అన్ని గ్రామాల ఎంపిటిసిలు సర్పంచులు మరియు ఉప సర్పంచ్లు మరియు రైతుబంధు సమితి అధ్యక్షులు యూత్ నాయకులు మహిళా నాయకురాలు మండల ముఖ్య కార్యకర్తలు పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page