ప్రసాద్ స్కీం భవనాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్

అలంపూర్ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర దేవాలయం లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రసాద్ స్కీం భవనాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బి.ఎం సంతోష్ అన్నారు.గురువారం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శ్రీనగర్ నుంచి వర్చువల్ గా ‘స్వదేశీ…

చలపల్లి మండల, రెవెన్యూ కార్యాలయం పరిధిలో స్పెషల్ డ్రైనేజి సబ్ డివిజన్ నూతన భవనాన్ని ప్రారంభించిన:- ఎమ్మెల్యే

చలపల్లి మండల, రెవెన్యూ కార్యాలయం పరిధిలో స్పెషల్ డ్రైనేజి సబ్ డివిజన్ నూతన భవనాన్ని ప్రారంభించిన:- ఎమ్మెల్యే సింహాద్రి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల రైతు విభాగం జోనల్ ఇంచార్జీ కడవకొల్లు అవనిగడ్డ నియోజకవర్గం , చల్లపల్లి మండల, రెవెన్యూ కార్యాలయ…

విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాన్ని ప్రారంభించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు

కోనాయపాలెం గ్రామంలో నూతన గ్రామ సచివాలయ భవనాన్ని – విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాన్ని ప్రారంభించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ‌.. రూ.40 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా గ్రామ సచివాలయ భవన నిర్మాణం – రూ.17.5…

నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన గూడెం మహిపాల్ రెడ్డి

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలం వావిలాల గ్రామంలో 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. హాజరైన స్థానిక ప్రజాప్రతినిధులు.

బౌరంపేట్ లో ముదిరాజ్ సంఘం భవనాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

బౌరంపేట్ లో ముదిరాజ్ సంఘం భవనాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు … కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేట్ లో నూతనంగా నిర్మించిన ముదిరాజ్ సంఘం భవనాన్ని ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్…

9.5లక్షల వ్యయంతో నిర్మించిన మాదిగ చైతన్య సంక్షేమ సంఘం భవనాన్ని ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి

కీర్తిశేషులు కె.ఎం. పాండు జయంతి సందర్భంగా కుత్బుల్లాపూర్ గ్రామంలో వారి జ్ఞాపకార్థం 9.5లక్షల వ్యయంతో నిర్మించిన మాదిగ చైతన్య సంక్షేమ సంఘం భవనాన్ని ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ … కుత్బుల్లాపూర్ నియోజక వర్గం 132 జీడిమెట్ల డివిజన్…

మధిర రూరల్ నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన పోలీస్ కమిషనర్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించడం ద్వారా జిల్లాలో కేసులను వేగవంతంగా చేదించగలుగుతున్నామని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు.ఖమ్మం పోలీసు కమిషనరేట్ పరిధిలో నిర్మించిన మధిర రూరల్ పోలీస్ స్టేషన్ నూతన…

నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించనున్న రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ

నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించనున్న రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ మొగుళ్లపల్లి మండలం లో నిర్మించిన నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని రాష్ట్రహోం శాఖ మంత్రి మహమూద్ అలీ ఉదయం10:30 గంటలకు ప్రారంభోత్సవం చేయమన్నారు. ఈ కార్యక్రమంలో…

పరిపాలన కేంద్రం అయిన గ్రామ సచివాలయ నూతన భవనాన్ని ప్రారంభించారు

The new building of Grama Sachivalaya which is the administrative center was inaugurated సాక్షిత : * వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం వడ్డెoగుంట సచివాలయం పరిధిలో వడ్డెoగుంట గ్రామంలో నేడు గడప గడపకు మన ప్రభుత్వము…

నగరపాలక సంస్థ తాత్కాలిక భవనాన్ని

నగరపాలక సంస్థ తాత్కాలిక భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే భూమన అందరికి అందుబాటులోకి తాత్కాలిక భవనం - మేయర్ శిరీషా సాక్షిత : తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని తాత్కాలిక భవనంలోకి మారుస్తున్న సందర్భంగా బుధవారం తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్…

You cannot copy content of this page