మే13వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. ఓటు వేసే ముందు ఆలోచన చేయాలి 10సంవత్సరాలు భారత దేశం ఇబ్బందుల్లో ఉంది.ప్రజలకు స్వేచ్ఛ లేకుండా ఉంది.400సీట్లు కావాలని విష ప్రచారం చేస్తున్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో హిందువులు, ముస్లిం లు అని ప్రచారం…
స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కీలక బాధ్యతలు అప్పగించారు. పార్లమెంట్ ఎన్నికల సంద ర్భంగా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించి.. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించాలని సూచిం చారు. ఎర్రవల్లిలోని నివాసంలో…
*సాక్షిత : *పోలీస్ సైబర్ వారియర్ లకు హెల్ప్ లైన్ ఫోన్ నబర్లు అందించిన ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపిఎస్. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ నందు పోలీస్ సైబర్ వారియర్స్ పనిచేస్తున్నారు, వీరికి సైబర్ వారియర్ హెల్ప్ లైన్ నెంబర్లను,…
సాక్షిత జగిత్యాల జిల్లా..:కథలాపుర్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తూ అనారోగ్యంతో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ షేక్ హబీబ్ కుటుంబానికి జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ భద్రత పథకం కింద మంజూరు…
BRS MLA కౌశిక్ రెడ్డి మీద కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో నమోదైన FIR (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) కు సంబంధించిన కాపీ.
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app SAKSHITHA NEWSDOWNLOAD APP
పురాణపుల్ కూడలి వద్ద మెయిన్ హోల్ క్లీన్ చేస్తున్న సమయంలో ఇద్దరు కూలీలు మృతి. సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికి తీసి ఉస్మానియాకు తరలించారు.
గుంటూరు నగరంలోనీ 20,21 మరియు 22 డివిజన్ లలోని సంపత్ నగర్,పీకల వాగు కట్ట,పార్వతీపురం,రామచంద్రపురం,నల్లచెరువు,శ్రీనివాసరావు తోట,కృష్ణబాబు కాలనీ, వేణుగోపాల పురం మరియు తదితర ప్రాంతాల్లో మెరుగైన విద్యుత్ సరఫరా కోసం సుమారు 6 కోట్ల రూపాయలతో 33/11KV ఇండోర్ విద్యుత్ సబ్…
రైల్లో ఛార్జింగ్ పెట్టి మర్చి పోయి స్టేషన్ దిగారా… మీ ఫోన్ దొంగలించబడింద…పోయిన మీ ఫోన్ను కనిపెట్టాలా..? అయితే వెంటనే ఇలా చెయ్యండి..అంటున్నారు పోలీసులు
రైల్వే స్టేషన్లు లేదా రైళ్లలో పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన 150 మొబైల్ ఫోన్లను తెలంగాణ ప్రభుత్వ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకుని, ఫిబ్రవరి 15, గురువారం నాడు వాటిని అసలు యజమానులకు అప్పగించారు. తెలంగాణలో సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫై రిజిస్టర్ (సీఈఐఆర్)…
నేడు కొమురవెళ్లి..మల్లన్న రైల్వే స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన.. భూమి పూజలో పాల్గొననున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ….
బాల్క సుమన్'”పై కఠిన చర్యలు తీసుకోవాలి,కాంగ్రెస్ పార్టీరాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పై అనుచిత వాక్యాలు చేసిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై కఠిన చెర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కూకట్పల్లి నియోజవర్గం నాయకులు ఉన్నత అధికారులను కోరడం…