కథలాపుర్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తూ అనారోగ్యంతో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్

Spread the love

సాక్షిత జగిత్యాల జిల్లా..:
కథలాపుర్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తూ అనారోగ్యంతో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ షేక్ హబీబ్ కుటుంబానికి జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ భద్రత పథకం కింద మంజూరు కాబడిన 8,00,000/-రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. హబీబ్ కుటుంబానికి పోలీస్ శాఖ తరుపున పూర్తి సహకారం అందిస్తూ వారి కుటుంబానికి భరోసా కల్పిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో ASP శివం ఉపాధ్యాయ, B సెక్షన్ సూపరిండెంట్ నయీం పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page