భోజరాజు శ్రీనివాసులు ,మేకల కృష్ణయ్య ,సురేందర్ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎంపిక

Spread the love

Selection of a new committee under the leadership of Bhojaraju Srinivasulu, Mekala Krishnaiah and Surender.

భోజరాజు శ్రీనివాసులు ,మేకల కృష్ణయ్య ,సురేందర్ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎంపిక

డిసెంబర్ 31 సాక్షిత ప్రతినిధి. నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం పోల్కంపల్లి గ్రామంలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం నూతన కమిటీ ఎన్నిక*భోజరాజుశ్రీనివాసులు.మేకలకృష్ణయ్య. పైళ్ల గోపాల్. పోల్కంపల్లి అంకు సురేందర్. ఆధ్వర్యంలో వంగూరు మండలం పోల్కంపల్లి గ్రామంలో రజక వృత్తిదారుల సంఘం నూతన కమిటీని ఏర్పటు చేయడం జరిగింది.

నూతన గ్రామ అధ్యక్షునిగా భోజరాజు కాశీనాదం. ప్రధాన కార్యదర్శిగ పుప్పాల రవీందర్ .ఉపాధ్యక్షుడిగా అంకు రాములు. జూపల్లి మల్లయ్య. అంకు గణేష్. మహిళా అధ్యక్షురాలిగా పుప్పాల శ్రీలత. అంకు సంధ్య. భోజరాజు అలివేలు. కోశాధికారిగా అంకు వెంకటయ్య. జూపల్లి చిన్న జంగయ్య. సోషల్ మీడియా ఇన్చార్జి గా అంకు మహేష్. జూపల్లి శ్రవణ్.ఏకగ్రీవంగా కమిటీని ఎన్నుకోవడం జరిగింది కమిటీని

*ఈ కార్యక్రమంలో *అతిథులుగా గౌరవ అధ్యక్షులు పైళ్ళ గోపాల్.. *ఉపాధ్యక్షులు మేకల కృష్ణయ్య. భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసులు. రజక సంఘం జిల్లా నాయకులు అంకు సురేందర్. రజక సంఘం జిల్లా సీనియర్ నాయకులు శ్రీరాములు గారు. మండల అధ్యక్షులు పగిళ్ల సత్యం. అశోక్. పెద్ద ఎత్తున గ్రామ రజక సంఘం మహిళలు యువకులు పాల్గొనడం జరిగింది.*

Related Posts

You cannot copy content of this page